Don't Miss!
- Finance SBI MF: ప్రైవేట్ బ్యాంక్ దెబ్బతో రూ. 1,200 కోట్లకు పైగా నష్టపోయిన ఎస్బీఐ మ్యుచువల్ ఫండ్..
- Sports SRHను చూస్తే భయమేస్తోంది- పాక్ దిగ్గజం
- Technology కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్లను విడుదల చేసిన జియో సినిమా... యాడ్ ఫ్రీ, 4K కంటెంట్ సహా అనేక ప్రయోజనాలు..!
- Lifestyle బీట్రూట్ జ్యూస్ తాగితే ఇన్ని ప్రయోజనాలా..? వారంపాటు తాగితే ఎలాంటి ఫలితముంటుందంటే..?
- News టీడీపీ గెలుపు కష్టమే.. ఎంపీ అభ్యర్థి అభ్యర్థి లావు కృష్ణ దేవరాయలు షాకింగ్ కామెంట్స్
- Automobiles 2024 Jeep Wrangler Facelift Review Video జీప్ రాంగ్లర్ ఫేస్లిఫ్ట్ ఆఫ్రోడర్ ఫుల్ రివ్యూ వీడియో
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
'వినాయకుడు' దర్శకుడు సాయి కిరణ్ నెక్స్ట్ చిత్రం డిటేల్స్...
'వినాయకుడు', 'విలేజిలో వినాయకుడు' చిత్రాల దర్శకుడు సాయికిరణ్ అడివి త్వరలో మరో చిత్రం చేస్తున్నారు. 'కేరింత' పేరుతో నిర్మించే ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తారు. ఇందులో కొత్తవారు ప్రధాన పాత్రలు పోషిస్తారు.మార్చి నుంచి షూటింగ్ ప్రారంభం కానుంది. ఇక సాయి కిరణ్ ..విలేజ్ లో వినాయకుడు అనంతరం నాగచైతన్యకు ఓ కథ చెప్పారని సమాచారం.
అయితే ఆ కథ నచ్చినా డేట్స్ ఇప్పుడిప్పుడే దొరికే సిట్యువేషన్ లేకపోవటంతో గ్యాప్ రాకూడని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక దిల్ రాజు కూడా తన బ్యానర్ పై చిన్న చిత్రాలు చేసి ప్రమోట్ చేసే ఆలోచనలో ఉన్నట్లు చెప్తన్నారు. ప్రస్తుతం దిల్ రాజు...సిద్దార్ధ, శృతి హాసన్ కాంబినేషన్ లో ఓ మై ప్రెండ్ చిత్రం నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ప్రభాస్ హీరోగా ఆయన నిర్మించిన మిస్టర్ ఫెరఫెక్ట్ చిత్రం త్వరలో రిలీజ్ కానుంది.