Don't Miss!
- Sports T20 World Cup: రింకూకు షాక్ ఇచ్చిన బీసీసీఐ.. అతని కోసమే వేటు?
- News కాకినాడలో పవన్ పై జగన్ విమర్శల్లో తడబాటు..! పాలకొల్లులో పోటీ, నాలుగో సీటు...
- Technology ధర రూ.10 వేల లోపే, 108MP కెమెరాతో కొత్త ఫోన్! లాంచ్, సేల్ వివరాలు
- Finance Mutual Funds: ఆ కంపెనీల్లో వాటాను పెంచుకున్న మ్యూచువల్ ఫండ్స్..
- Travel శ్రీవారి భక్తులకు శుభవార్త.. ఐఆర్సిటిసి తిరుమల టూర్ ప్యాకేజీ...
- Automobiles కనీవినీ ఎరుగని డిస్కౌంట్స్!.. హ్యుందాయ్ కారు కొనటానికి ఇదే మంచి సమయం
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
విశాల్ కొత్త చిత్రం ఈ వారమే రిలీజ్
విశాల్ హైదరాబాద్ : విశాల్ మరో చిత్రంతో ముందుకు వస్తున్నారు. విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీని స్థాపించి తొలి ప్రయత్నంగా 'ధీరుడు' చిత్రాన్ని నిర్మించారు. భూపతి పాండ్యన్ ఈ చిత్రానికి దర్శకుడు. అర్జున్ కుమార్తె ఐశ్వర్య ఇందులో విశాల్కి జోడీగా నటిస్తోంది. సెన్సార్ కార్యక్రమాలతో సహా అన్ని పనునలకు పూర్తి చేసుకున్న ఈ చిత్రం మార్చి 14 న ప్రేక్షకుల ముందుకు వస్తోంది.
హీరో విశాల్ మాట్లాడుతూ ...యాక్షన్,ప్రేమ, కామెడీ అంశాలతో ధీరుడు చిత్రాన్ని తెరకెక్కించడం జరిగింది. దర్శకుడు భూపతి పాండ్యన్ దీనిని ఈ తరం ప్రేక్షకులు మెచ్చే చిత్రంగా మలిచారు. ఈ సినిమా హీరోగా నాకు మంచి పేరును తెచ్చి పెడుతుందనే నమ్మకంతో ఉన్నాను. ఇందులో ఫైట్స్ ని ఫైట్ మాస్టర్ అనల్ అరసు సూపర్ గా తెరకెక్కించారున మార్చి 14 న మీ ముందుకు వస్తున్న ఈ చిత్రం మంచి విజయాన్ని సాధిస్తుందనే నమ్మకం ఉంది అన్నారు.
విశాల్
సరసన
ఐశ్వర్య
హీరోయిన్
గా
నటించిన
ఈ
చిత్రంలో
మురళీ
శర్మ,
రాజేంద్రన్,
సంతానం,
అజయ్,
జగన్,
సీత,
మనోబాల
మున్నగు
వారు
నటించారు.
ఈ
చిత్రానికి
సంగీతం:
ఎస్.ఎస్.థమన్,
సాహిత్యం:
సాహితి,రామజోగయ్య
శాస్త్రి,
వనమాలి,
ఛాయాగ్రహణం:ఎస్.వైదీ,
నృత్యాలు
రాజు-సుందరం,నిర్మాణ
సారథిః
వడ్డి
రామానుజం,
నిర్మాతః
విశాల్,
కథ,
స్ర్కీప్లే,
దర్శకత్వం:భూపతి
పాండ్యన్.