Don't Miss!
- Sports IPL 2024: ముంబై ఇండియన్స్కు బిగ్ షాక్.. విధ్వంసకర బ్యాటర్ దూరం!
- News Chengicherla: రాజా సింగ్ హౌస్ అరెస్ట్, బండి సంజయ్పై కేసు నమోదు
- Lifestyle ఎన్నికల ముందు ప్రచారంలో గాల్లో మేడలు కడుతున్న నాయకులు..
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
విశాల్ కొత్త చిత్రం ఈ వారమే రిలీజ్
విశాల్ హైదరాబాద్ : విశాల్ మరో చిత్రంతో ముందుకు వస్తున్నారు. విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీని స్థాపించి తొలి ప్రయత్నంగా 'ధీరుడు' చిత్రాన్ని నిర్మించారు. భూపతి పాండ్యన్ ఈ చిత్రానికి దర్శకుడు. అర్జున్ కుమార్తె ఐశ్వర్య ఇందులో విశాల్కి జోడీగా నటిస్తోంది. సెన్సార్ కార్యక్రమాలతో సహా అన్ని పనునలకు పూర్తి చేసుకున్న ఈ చిత్రం మార్చి 14 న ప్రేక్షకుల ముందుకు వస్తోంది.
హీరో విశాల్ మాట్లాడుతూ ...యాక్షన్,ప్రేమ, కామెడీ అంశాలతో ధీరుడు చిత్రాన్ని తెరకెక్కించడం జరిగింది. దర్శకుడు భూపతి పాండ్యన్ దీనిని ఈ తరం ప్రేక్షకులు మెచ్చే చిత్రంగా మలిచారు. ఈ సినిమా హీరోగా నాకు మంచి పేరును తెచ్చి పెడుతుందనే నమ్మకంతో ఉన్నాను. ఇందులో ఫైట్స్ ని ఫైట్ మాస్టర్ అనల్ అరసు సూపర్ గా తెరకెక్కించారున మార్చి 14 న మీ ముందుకు వస్తున్న ఈ చిత్రం మంచి విజయాన్ని సాధిస్తుందనే నమ్మకం ఉంది అన్నారు.
విశాల్
సరసన
ఐశ్వర్య
హీరోయిన్
గా
నటించిన
ఈ
చిత్రంలో
మురళీ
శర్మ,
రాజేంద్రన్,
సంతానం,
అజయ్,
జగన్,
సీత,
మనోబాల
మున్నగు
వారు
నటించారు.
ఈ
చిత్రానికి
సంగీతం:
ఎస్.ఎస్.థమన్,
సాహిత్యం:
సాహితి,రామజోగయ్య
శాస్త్రి,
వనమాలి,
ఛాయాగ్రహణం:ఎస్.వైదీ,
నృత్యాలు
రాజు-సుందరం,నిర్మాణ
సారథిః
వడ్డి
రామానుజం,
నిర్మాతః
విశాల్,
కథ,
స్ర్కీప్లే,
దర్శకత్వం:భూపతి
పాండ్యన్.