Don't Miss!
- News Money astrology March 29th: ఈ రాశులవారికి ధనలక్ష్మీ కటాక్షం!!
- Sports RR vs DC: కన్నీటి పర్యంతమైన రియాన్ పరాగ్!
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
బాలకృష్ణ ఫ్యాన్స్ కు విజ్ఠప్తి ప్రకటన
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న నందమూరి బాలకృష్ణ అభిమానలుకు శ్రీరామ రాజ్యం నిర్మాత.. పైరసీ అరికట్టటంలో సహకరించమని విజ్ఠప్తి చేస్తున్నారు. ఈ మేరకు నిర్మాతలు ఓ ప్రకటన విడుదల చేసారు. ఆ ప్రకటనలో నందమూరి బాలకృష్ణ హీరోగా బాపు దర్శకత్వంలో నిర్మించిన శ్రీరామ రాజ్యం సినిమాపై సంపూర్ణ కాపీ రైట్స్ ను శ్రీ సాయిబాబా మూవీస్ అను మా సంస్ధ కలిగి ఉన్నది. ఈ సినిమాను యధాతదంగా కానీ, మార్పులతో కానీ, మరియు ఏ విధంగా గానీ ఎవరూ మా సంస్ధ అనుమతి లేకుండా కాపీ చేయటం గానీ,ప్రదర్శించటం చేయలేదు.
ఈ సినిమా విజువల్స్ గానీ, ఆడియోగానీ, ఏ రూపంలో కూడా అనగా డిజిటల్ ఫార్మెట్ లో గానీ, పి 2 పి షేర్ షేరింగ్ రూపంలో గానీ ఆన్ లైన్ అప్ లోడింగ్ మరియు డౌన్ లోడింగ్ గాని చేయట చట్టరీత్యా నేరం. కావున ఎవరైనా కాపీరైట్ చౌర్యానికి పాల్పడిన యెడల శిక్షార్హులు అగుదురు. ఎవరైనా ఈ సినిమా పైరసీ విసిడి, డివిడి కలిగి ఉన్నా, చిత్రాన్ని ఇంటర్ నెట్ లో డన్ లోడ్ చేసినా తమకు సమచారం అందించి సహకరించాల్సింది అని వారు ప్రకటన చేసారు. పైరసీ సమాచారం ఉన్నప్పుడు కంప్లైంట్ చెయ్యాల్సిన ఎడ్రస్..
[email protected], [email protected], www.antipiracytool.com/report.html