twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బాలకృష్ణ ఫ్యాన్స్ కు విజ్ఠప్తి ప్రకటన

    By Srikanya
    |

    ప్రపంచ వ్యాప్తంగా ఉన్న నందమూరి బాలకృష్ణ అభిమానలుకు శ్రీరామ రాజ్యం నిర్మాత.. పైరసీ అరికట్టటంలో సహకరించమని విజ్ఠప్తి చేస్తున్నారు. ఈ మేరకు నిర్మాతలు ఓ ప్రకటన విడుదల చేసారు. ఆ ప్రకటనలో నందమూరి బాలకృష్ణ హీరోగా బాపు దర్శకత్వంలో నిర్మించిన శ్రీరామ రాజ్యం సినిమాపై సంపూర్ణ కాపీ రైట్స్ ను శ్రీ సాయిబాబా మూవీస్ అను మా సంస్ధ కలిగి ఉన్నది. ఈ సినిమాను యధాతదంగా కానీ, మార్పులతో కానీ, మరియు ఏ విధంగా గానీ ఎవరూ మా సంస్ధ అనుమతి లేకుండా కాపీ చేయటం గానీ,ప్రదర్శించటం చేయలేదు.

    ఈ సినిమా విజువల్స్ గానీ, ఆడియోగానీ, ఏ రూపంలో కూడా అనగా డిజిటల్ ఫార్మెట్ లో గానీ, పి 2 పి షేర్ షేరింగ్ రూపంలో గానీ ఆన్ లైన్ అప్ లోడింగ్ మరియు డౌన్ లోడింగ్ గాని చేయట చట్టరీత్యా నేరం. కావున ఎవరైనా కాపీరైట్ చౌర్యానికి పాల్పడిన యెడల శిక్షార్హులు అగుదురు. ఎవరైనా ఈ సినిమా పైరసీ విసిడి, డివిడి కలిగి ఉన్నా, చిత్రాన్ని ఇంటర్ నెట్ లో డన్ లోడ్ చేసినా తమకు సమచారం అందించి సహకరించాల్సింది అని వారు ప్రకటన చేసారు. పైరసీ సమాచారం ఉన్నప్పుడు కంప్లైంట్ చెయ్యాల్సిన ఎడ్రస్..

    [email protected], [email protected], www.antipiracytool.com/report.html

    English summary
    The copy rights of ‘Sri Rama Rajyam’ starring Nandamuri Balakrishna under the direction of Bapu wholly belong to our banner named Sri Saibaba Movies. Therefore it is illegal to copy and screen either as it is or with changes without our permission.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X