Don't Miss!
- News కాంగ్రెస్ లో చేరిక పై బీఆర్ఎస్ ఎమ్మెల్యే బిగ్ ట్విస్ట్..!!
- Technology ధర రూ.1099 కే నావిగేషన్ ఫీచర్ తో boAt స్మార్ట్ వాచ్! సేల్, ఫీచర్ల వివరాలు
- Sports ఆర్సీబీ తుది జట్టు అంచనా
- Finance Tata Sons IPO: టాటా సన్స్ ఐపీఓ వస్తుందా.. రాదా..!
- Lifestyle లివర్ వ్యాధి లక్షణాలు ఇవే.. వెంటనే అప్రమత్తం కావాలి..
- Automobiles హ్యుందాయ్ ఎక్స్టర్ దిమ్మ తిరిగే మైలేజ్.. ఓనర్ ఫుల్ ఖుష్.. ఫొటోలతో సహా ప్రూఫ్ ఇదిగో.!!
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
ప్రభాస్ హీరోయిన్ పై నిర్మాత కంప్లైంట్
ప్రభాస్ సరసన ఏక్ నిరంజన్ చిత్రంలో చేసిన కంగనా రనౌత్ గుర్తుండే ఉంటుంది. ఆమె ప్రస్తుతం రాస్కెల్స్ అనే హిందీ చిత్రం చేస్తోంది. ఆ చిత్రం షూటింగ్ పూర్తయి ప్రమోషన్ కి యూనిట్ సిద్దమవుతోంది. ఈ సమయంలో కంగనా వాళ్ళకి హ్యాండ్ ఇచ్చేస్తోంది. దాంతో ఆ చిత్ర నిర్మాత అలూహ్ వాలిహా మండిపడుతూ మీడియా కి ఎక్కారు. అలాగే ఈ చిత్రాన్ని సంజయ్ దత్ కో ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఆయన మాట్లాడుతూ కంగనా మా సినిమాకు ప్రమోషన్ అయ్యేదాక పని చేస్తాననే డేట్స్ ఇచ్చింది. కాని ఇప్పుడు మాట తప్పి మిగతా సినిమా షూటింగ్ లకు వెళ్ళిపోతోంది.
మాకు ఇది కీలక సమయం అంటున్నారు. ఇక ఈ చిత్రంలో అజయ్ దేవగన్,అర్జున్ రాంపాల్, చుంకీ పాండే,సతీష్ కౌసిక్ కీలకపాత్రలు చేస్తున్నారు. అలాగే ఈ చిత్రం అక్టోబర్ ఏడున విడుదల అవుతోంది. సంజయ్ దత్ మాట్లాడుతూ...మా నాన్న గారికి నేను ఏదో రోజున నిర్మాతగా మారాలని కోరిక. అందుకే ఈ సినిమాతో మొదలెట్టాను అన్నారు.. విశాల్..శేఖర్ సంగీతం అందించిన ఈ చిత్రం కామిడీ ఎంటర్టైనర్ గా రూపొందింది.