Don't Miss!
- News వైసీపీకి బీఆర్ఎస్ గతే: గంటా శ్రీనివాసరావు సంచనల వ్యాఖ్యలు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
ప్రభాస్ హీరోయిన్ పై నిర్మాత కంప్లైంట్
ప్రభాస్ సరసన ఏక్ నిరంజన్ చిత్రంలో చేసిన కంగనా రనౌత్ గుర్తుండే ఉంటుంది. ఆమె ప్రస్తుతం రాస్కెల్స్ అనే హిందీ చిత్రం చేస్తోంది. ఆ చిత్రం షూటింగ్ పూర్తయి ప్రమోషన్ కి యూనిట్ సిద్దమవుతోంది. ఈ సమయంలో కంగనా వాళ్ళకి హ్యాండ్ ఇచ్చేస్తోంది. దాంతో ఆ చిత్ర నిర్మాత అలూహ్ వాలిహా మండిపడుతూ మీడియా కి ఎక్కారు. అలాగే ఈ చిత్రాన్ని సంజయ్ దత్ కో ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఆయన మాట్లాడుతూ కంగనా మా సినిమాకు ప్రమోషన్ అయ్యేదాక పని చేస్తాననే డేట్స్ ఇచ్చింది. కాని ఇప్పుడు మాట తప్పి మిగతా సినిమా షూటింగ్ లకు వెళ్ళిపోతోంది.
మాకు ఇది కీలక సమయం అంటున్నారు. ఇక ఈ చిత్రంలో అజయ్ దేవగన్,అర్జున్ రాంపాల్, చుంకీ పాండే,సతీష్ కౌసిక్ కీలకపాత్రలు చేస్తున్నారు. అలాగే ఈ చిత్రం అక్టోబర్ ఏడున విడుదల అవుతోంది. సంజయ్ దత్ మాట్లాడుతూ...మా నాన్న గారికి నేను ఏదో రోజున నిర్మాతగా మారాలని కోరిక. అందుకే ఈ సినిమాతో మొదలెట్టాను అన్నారు.. విశాల్..శేఖర్ సంగీతం అందించిన ఈ చిత్రం కామిడీ ఎంటర్టైనర్ గా రూపొందింది.