For Daily Alerts
Don't Miss!
- News హైదరాబాద్, కరీంనగర్ కాంగ్రెస్ అభ్యర్థులు వీరే: ఖమ్మంలో హీరో వెంకటేష్ వియ్యంకుడు
- Sports T20 World Cup 2024 బ్రాండ్ అంబాసిడర్గా పరుగుల చిరుత.!
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
ఇంతకీ సురేష్ బాబు చురకలు ఏ డైరక్టర్ ని ఉద్దేశించో
News
oi-Surya Prakash Josyula
By Srikanya
|
వెంకటేష్ తో చంద్రముఖి సీక్వెల్ ని బెల్లంకొండ సురేష్ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం రీమేక్ ని పి.వాసుకే అప్పచెప్పటానికి కారణం సురేష్ బాబు చెబుతూ...పి.వాసు...చక్కగా హోమ్ వర్క్ చేసుకుని సెట్ లోకి వస్తారు. అనుకున్న టైమ్ లో ఓవర్ బడ్జెట్ కాకుండా తీస్తారు..అందుకే తీసుకున్నాం అంటున్నారు. వింటానికి బాగానే ఉన్నా సురేష్ బాబు వేస్తున్న ఈ చురకలు ఎవరికనేది మాత్రం సస్పెన్స్ గా ఉంది. ఇక ఈ సీక్వెల్ చిత్రంలో అయిదుగురు హీరోయిన్స్ నటిస్తున్నారు. అనుష్క, కమలిని ముఖర్జీ, శ్రద్ధాదాస్, పూనమ్కౌర్, రిచా గంగోపాధ్యాయ ఈ చిత్రంలో హీరోయిన్స్. అలాగే చనిపోయి దెయ్యంగా మారి వెంకటేష్ ని తరిమే పాత్రలో కమిలినీ ముఖర్జీ కనపడనుంది.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Read more about: వెంకటేష్ కమిలినీ ముఖర్జీ ఆప్త రక్షక అనుష్క పి వాసు kamalini mukherjee venkatesh apta rakshaka rajinikanth
Story first published: Sunday, September 5, 2010, 10:44 [IST]
Other articles published on Sep 5, 2010