Don't Miss!
- News నాకు అండగా, చీకటిలో వెలుగుగా..
- Travel వేసవిలో సందర్శించేందుకు దేశంలోని బెస్ట్ ఆఫ్బీట్ హిల్ స్టేషన్లు ఇవే..
- Finance Amazon News: అమెజాన్ సీక్రెట్ స్టోర్.. ప్రాజెక్ట్ క్యూరియాసిటీ వివరాలివే..
- Automobiles కారు ప్రియులకు గుడ్న్యూస్.. భారతీయ మార్కెట్లోకి సరికొత్త కారుతో వస్తోన్న 'ఫోర్డ్'!!
- Lifestyle భార్యా భర్త గొడవపడినా..బంధం బలంగా ముందుకు కొనసాగాలంటే ఇవి పాటించాలి..
- Technology Samsung నుంచి 'Music Frame' స్పీకర్ లు లాంచ్! ప్రత్యేకతలేంటి. ధర వివరాలు
- Sports భారత్.. టీ20 వరల్డ్ కప్ 2024 కొట్టాలంటే: లెజెండరీ ప్లేయర్ సలహా
మనం మూవీకి 6 ఏళ్లు.. ఎమోషనల్ అయిన కింగ్ నాగ్
టాలీవుడ్ కింగ్ నాగార్జున ఎక్కడ ఉంటే అక్కడ నవ్వులు విరుస్తాయి. ఎప్పడూ నవ్వుతూ అందరినీ నవ్విస్తూ సరదాగా కనిపించే నాగ్, సడన్ గా సీరియెస్ మోడ్ లోకి వెళ్లిపోయాడు. అంటే మరీ దేవదాస్ రేంజ్ లో కాదనుకోండి. మనసు కాస్త బరువెక్కే విధంగా కాస్త ఎమోషనల్ అయ్యాడు. మన్మథుడే డీలా పడ్డాడంటే... పెద్ద కారణమే ఉండి ఉంటుంది.
ఇంతకూ విషయం ఏమిటంటే అక్కినేని వారి కుటుంబ చిత్రంగా పేరుగాంచిన మనం విడుదలై నేటికి ఆరేళ్లు పూర్తైంది. అంతేకాదు, నాగ్ ను మంచి నటుడిగా ఇండస్ట్రీలో నిలబెట్టిన అన్నమయ్య సినిమా కూడా మే 22న రిలీజ్ అవ్వడంతో ఈ రెండు రోజులూ తన జీవితంలో అత్యంత విశేషాన్ని సంతరించుకున్నవిగా ప్రస్తావిస్తూ ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. నట సమ్రాట్ అక్కినేని నాగేశ్వరరావుకు ఇదే ఆఖరి చిత్రం కావడంతో, నాగ్ పోస్ట్ తో అందరూ కనెక్ట్ అయిపోయారు.
ఈ
రెండు
సినిమాల
దర్శకులు
రాఘవేంద్ర
రావు,
విక్రమ్
కుమార్
కు
ధన్యవాదాలు
తెలియజేశాడు.
మరోపైపు
నవ
యువ
మన్మథుడు
నాగ
చైతన్య
సైతం
మనం
పోస్టర్
ను
షేర్
చేస్తూ
తాతగారిని
గుర్తుచేస్తుకున్నాడు.
సినిమా
దర్శకుడు
విక్రమ్
కుమార్
స్పెషల్
థాంక్స్
చెప్పాడు.
మనం
సినిమాలో
ఏఎన్
ఆర్
తో
పాటూ
నాగార్జున,
నాగచైతన్య,
అఖిల్
నటించగా,
అక్కినేని
వారి
కోడలు
సమంత
కూడా
కీలక
పాత్ర
పోషించింది.