Don't Miss!
- News చిన్న రాయితో కొడితే హత్యాయత్నం అవుతుందా?
- Sports T20 World Cup: రింకూకు షాక్ ఇచ్చిన బీసీసీఐ.. అతని కోసమే వేటు?
- Technology ధర రూ.10 వేల లోపే, 108MP కెమెరాతో కొత్త ఫోన్! లాంచ్, సేల్ వివరాలు
- Finance Mutual Funds: ఆ కంపెనీల్లో వాటాను పెంచుకున్న మ్యూచువల్ ఫండ్స్..
- Travel శ్రీవారి భక్తులకు శుభవార్త.. ఐఆర్సిటిసి తిరుమల టూర్ ప్యాకేజీ...
- Automobiles కనీవినీ ఎరుగని డిస్కౌంట్స్!.. హ్యుందాయ్ కారు కొనటానికి ఇదే మంచి సమయం
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
మనం మూవీకి 6 ఏళ్లు.. ఎమోషనల్ అయిన కింగ్ నాగ్
టాలీవుడ్ కింగ్ నాగార్జున ఎక్కడ ఉంటే అక్కడ నవ్వులు విరుస్తాయి. ఎప్పడూ నవ్వుతూ అందరినీ నవ్విస్తూ సరదాగా కనిపించే నాగ్, సడన్ గా సీరియెస్ మోడ్ లోకి వెళ్లిపోయాడు. అంటే మరీ దేవదాస్ రేంజ్ లో కాదనుకోండి. మనసు కాస్త బరువెక్కే విధంగా కాస్త ఎమోషనల్ అయ్యాడు. మన్మథుడే డీలా పడ్డాడంటే... పెద్ద కారణమే ఉండి ఉంటుంది.
ఇంతకూ విషయం ఏమిటంటే అక్కినేని వారి కుటుంబ చిత్రంగా పేరుగాంచిన మనం విడుదలై నేటికి ఆరేళ్లు పూర్తైంది. అంతేకాదు, నాగ్ ను మంచి నటుడిగా ఇండస్ట్రీలో నిలబెట్టిన అన్నమయ్య సినిమా కూడా మే 22న రిలీజ్ అవ్వడంతో ఈ రెండు రోజులూ తన జీవితంలో అత్యంత విశేషాన్ని సంతరించుకున్నవిగా ప్రస్తావిస్తూ ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. నట సమ్రాట్ అక్కినేని నాగేశ్వరరావుకు ఇదే ఆఖరి చిత్రం కావడంతో, నాగ్ పోస్ట్ తో అందరూ కనెక్ట్ అయిపోయారు.
ఈ
రెండు
సినిమాల
దర్శకులు
రాఘవేంద్ర
రావు,
విక్రమ్
కుమార్
కు
ధన్యవాదాలు
తెలియజేశాడు.
మరోపైపు
నవ
యువ
మన్మథుడు
నాగ
చైతన్య
సైతం
మనం
పోస్టర్
ను
షేర్
చేస్తూ
తాతగారిని
గుర్తుచేస్తుకున్నాడు.
సినిమా
దర్శకుడు
విక్రమ్
కుమార్
స్పెషల్
థాంక్స్
చెప్పాడు.
మనం
సినిమాలో
ఏఎన్
ఆర్
తో
పాటూ
నాగార్జున,
నాగచైతన్య,
అఖిల్
నటించగా,
అక్కినేని
వారి
కోడలు
సమంత
కూడా
కీలక
పాత్ర
పోషించింది.