Don't Miss!
- Sports RR vs DC: కన్నీటి పర్యంతమైన రియాన్ పరాగ్!
- News గ్యాంగ్స్టర్, రాజకీయ నేత ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో మృతి
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
మంచు లక్ష్మీ ప్రసన్నపై కావాలనే ఆ రూమర్ క్రియేట్ చేసారా?
మంచు లక్ష్మీ ప్రసన్న ని రాకేష్ రోషన్ తన క్రిష్ చిత్రం సీక్వెల్ లో తీసుకుంటున్నట్లు అన్ని చోట్లా వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.అయితే ఇప్పుడది రూమర్ అని తేలిపోయింది. హృతిక్ రోషన్ సరసన చేయటానకి ఆమెను సంప్రదించాడని, రాకేష్ రోషన్...అనగనగా ఓ ధీరుడు చిత్రం చూసాడని వినపడిందంతా అబద్దమని తేలింది. అదెలా అంటే ఈ విషయాన్ని ఓ లీడింగ్ ఇంగ్లీష్ న్యూస్ పేపర్ వాళ్ళు వాళ్ళకున్న ముంబై పరిచయాలతో రాకేష్ రోషన్ ని సంప్రదించి అడిగారు. దానికి రాకేష్ రోషన్ ఆమె గురించి వినడం ఇదే తొలిసారి అన్నారు ఆశ్చర్యపోతూ. ఆమెను నేను ఎప్పుడూ కలవలేదు. వినలేదు..ఇదే మొదటిసారి ఆమె పేరు వినటం అన్నారు.ఇంతకీ లక్ష్మీ ప్రసన్న ఎవరు..సర్లేగాని నా సినిమాలో ప్రియాంక చోప్రాని తీసుకుందామనుకుంటున్నాను. అది కూడా చర్చలు దశలో ఉంది అని తేల్చేసారు. దాంతో తన క్రేజ్ పెంచుకోవటానికి లక్ష్మి ఈ రూమర్ క్రియోట్ చేసుకుందా అనే సందేహం కొందరు వ్యక్తం చేస్తున్నారు. అదీ మ్యాటర్.