For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- News మోదీ కరుణించిన ఎన్నికల కమీషన్ షాక్ ఇచ్చింది, తిరుగులేని నాయకుడికి రివర్స్ గేర్ !
- Technology Whatsapp File Sharing Feature వాట్సాప్లో కొత్త ఫీచర్.. సులభంగా ఫైల్స్ షేర్ చేసుకోవచ్చు..!
- Sports DC vs SRH: అందుకే ఉనాద్కత్ను పక్కనపెట్టాం: ప్యాట్ కమిన్స్
- Lifestyle మీ భార్యతో ఇలా ఎప్పుడైనా ఉన్నారా..? ఆ విషయంలో భర్త తగ్గాల్సిందే..!
- Finance HDFC Bank: అంచనాకు అనుగుణంగానే హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఫలితాలు..!
- Automobiles త్వరలోనే ఎయిర్ ట్యాక్సీ సర్వీస్.. 7 నిమిషాల్లో 30 కి.మీ జర్నీ.. ఇండిగో గుడ్ న్యూస్
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
ఎన్టీఆర్పై భీకర చేతబడి!?
News
oi-Staff
By Staff
|
దీనిపై జ్యోతిష్య, పరిహార శాస్త్ర పండితులు కూలంకష చర్చలకు తెరలేపిన ఫలితంగా ఎన్టీఆర్పై క్షుద్రపూజలు జరిగిందన్న విషయం నిర్థరణకు వచ్చినట్లు సమాచారం. ఎన్టీఆర్ ప్రమాదానికి గురయిన తీరు పరిశీలించిన పండితుల మదిలో అనుమానాలు తలెత్తిన నేపథ్యమే ఈ వాస్తవాలు వెలుగుచూడటానికి అసలు కారణం. ప్రచారం తొలి దశ ముగించుకుని ఉగాది ముందురోజు ఇంటికి వెళుతున్న జూనియర్ ఎన్టీఆర్పై ప్రత్యర్ధులు క్షుద్రపూజలు నిర్వహించిన ఫలితంగానే ఆయన ప్రమాదానికి గురయినట్లు సమయాచారులు చెబుతున్నారు. క్షుద్రపూజలు నిర్వహించే వారిని కౌళాచారులని పిలుస్తారు. ఎన్టీఆర్ ప్రచార ప్రభావంతో బెంబేలెత్తిన ప్రత్యర్థులు ఆయన తన ప్రచారం కొనసాగించకుండా కాలభైరవ పూజలు (అఘోరా ప్రయోగం) నిర్వహించినట్లు చెబుతున్నారు. దీనికి కేరళ లోని తిరుసూరు కార్యే త్రమని తెలుస్తోంది.
1 | 2
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Read more about: jr ntr tdp road accident ugadi elections kerala tirusuru collector ఎన్టీఆర్ క్షుద్ర ప్రయోగం జ్యోతిష్య
Story first published: Wednesday, April 15, 2009, 17:44 [IST]
Other articles published on Apr 15, 2009