Don't Miss!
- Finance స్విస్ పరిశోధనా సంస్థ పబ్లిక్ ఐ నెస్లే చిన్న పిల్లల ఆహారం సెరెలాక్ లో చక్కెరను కలుపుతున్నట్లు కనుగొంది
- Sports దూబెకు అన్యాయం..ఇది భారత్కే మంచిది కాదు- రోహిత్
- News మళ్లీ బయటపడ్డ ఈవీఎం మోసం ! ఏ బటన్ నొక్కినా బీజేపీకే ఓటు...?
- Automobiles రూ. 150 కే విమాన టికెట్.. ట్రైన్ జర్నీ కంటే చాలా చీప్.. ఈ స్కీమ్ గురించి మీకు తెలుసా.??
- Technology Motorola నుంచి రెండు కొత్త ఇయర్ బడ్స్ లాంచ్! ధర, ఫీచర్లు
- Lifestyle 56 ఏళ్లుగా ఎవరికీ కనిపించకుండా ఇంట్లోనే దాక్కున్న ఓ రహస్య వ్యక్తి... ఆడవాళ్లంటే వింత భయం..!
- Travel సిక్కింలోని యుమ్తంగ్ వ్యాలీ వేసవిలో సందర్శనకు ఉత్తమం..
ఎన్టీఆర్పై భీకర చేతబడి!?
వారు ఎన్టీఆర్ జాతక వివరాలు కూడా ప్రకటించారు..అందులో వ్రాసిన వివరాలు...జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఏలినాటి శని ప్రభావంతో ఉన్నారు. 20 మే 1983 రాత్రి 12.15 నిమిషాలకు జన్మించిన ఆయన మఖ నక్షత్రం, మూడవ పాదం, సింహరాశి, మకర లగ్నంలో జన్మించినట్లు జాతకం చెబుతోంది. అయితే, ఈ ఏలినాటి శని 5-9-2004 నుంచి 4-8-2012 వరకూ ఉంటుందని పండితుల అభిప్రాయం. లగ్నాథిపతి అయిన వాడు ఉచ్ఛస్థితిలో ఉండి, రాజ్యంలో ఉన్నందునే మృత్యుంజయుడయ్యారు. సూర్యుడిలో శని అంతర్దశ నడుస్తోంది. దీనివల్లే శత్రువుల ప్రభావం ఎక్కువగా ఉంటుందని పండితులు చెబుతున్నారు.
ఇక ఈ క్షుద్రపూజకి విరుగుడు ఏమిటన్నది కూడా రాసారు..ఎన్టీఆర్పై జరిగిన క్షుద్ర ప్రయోగానికి విరుగుడు ఉందని పండితులు చెబుతున్నారు. రుద్రయామళ తంత్రంలో రుద్ర ప్రాయశ్చిత్తం ఒక్కటే దీనికి విరుగుడుగా పేర్కొంటున్నారు. ఈ ప్రయోగం ద్వారా 15 నుంచి 20 రోజుల్లో ఎన్టీఆర్ నడిచి బయటకు వచ్చే అవకాశాలున్నాయంటున్నారు. ఎన్టీఆర్పై జరిగిన తాంత్రిక పూజలను తెలుసుకున్న పండితులు ఆయన పేరిట 11 రోజులు రుద్రయాగాలు చేయించడం వల్ల, శని ప్రభావం తగ్గి జూనియర్ ఎన్టీఆర్ త్వరగా కోలుకుంటారని చెబుతున్నారు.
1 | 2