Don't Miss!
- News AP Volunteers: 62 వేలకు చేరిన వాలంటీర్ల రాజీనామాలు-ఈసీకి హైకోర్టు కీలక ఆదేశం.. !
- Lifestyle పురుషుల్లో ఈ లక్షణాలు ఉంటే.. ఖచ్చితంగా డిప్రెషన్కు గురైనట్టే..!
- Automobiles కారులో ఎక్కువ సౌండ్తో మ్యూజిక్ వింటూ వెళ్తున్నారా.. మీ కారు ప్రమాదానికి గురయ్యే అవకాశం ఎక్కువ.. ఎందుకంటే??
- Sports T20 వరల్డ్ కప్కు భారత తుదిజట్టు ఇదే - సెహ్వాగ్
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
ఎన్టీఆర్పై భీకర చేతబడి!?
వారు ఎన్టీఆర్ జాతక వివరాలు కూడా ప్రకటించారు..అందులో వ్రాసిన వివరాలు...జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఏలినాటి శని ప్రభావంతో ఉన్నారు. 20 మే 1983 రాత్రి 12.15 నిమిషాలకు జన్మించిన ఆయన మఖ నక్షత్రం, మూడవ పాదం, సింహరాశి, మకర లగ్నంలో జన్మించినట్లు జాతకం చెబుతోంది. అయితే, ఈ ఏలినాటి శని 5-9-2004 నుంచి 4-8-2012 వరకూ ఉంటుందని పండితుల అభిప్రాయం. లగ్నాథిపతి అయిన వాడు ఉచ్ఛస్థితిలో ఉండి, రాజ్యంలో ఉన్నందునే మృత్యుంజయుడయ్యారు. సూర్యుడిలో శని అంతర్దశ నడుస్తోంది. దీనివల్లే శత్రువుల ప్రభావం ఎక్కువగా ఉంటుందని పండితులు చెబుతున్నారు.
ఇక ఈ క్షుద్రపూజకి విరుగుడు ఏమిటన్నది కూడా రాసారు..ఎన్టీఆర్పై జరిగిన క్షుద్ర ప్రయోగానికి విరుగుడు ఉందని పండితులు చెబుతున్నారు. రుద్రయామళ తంత్రంలో రుద్ర ప్రాయశ్చిత్తం ఒక్కటే దీనికి విరుగుడుగా పేర్కొంటున్నారు. ఈ ప్రయోగం ద్వారా 15 నుంచి 20 రోజుల్లో ఎన్టీఆర్ నడిచి బయటకు వచ్చే అవకాశాలున్నాయంటున్నారు. ఎన్టీఆర్పై జరిగిన తాంత్రిక పూజలను తెలుసుకున్న పండితులు ఆయన పేరిట 11 రోజులు రుద్రయాగాలు చేయించడం వల్ల, శని ప్రభావం తగ్గి జూనియర్ ఎన్టీఆర్ త్వరగా కోలుకుంటారని చెబుతున్నారు.
1 | 2