Don't Miss!
- News ఈ ఒక్కటి ఇంట్లో ఉంటే డబ్బు ఆటోమేటిక్ గా వస్తుంది
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
ఎన్టీఆర్పై భీకర చేతబడి!?
వారు ఎన్టీఆర్ జాతక వివరాలు కూడా ప్రకటించారు..అందులో వ్రాసిన వివరాలు...జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఏలినాటి శని ప్రభావంతో ఉన్నారు. 20 మే 1983 రాత్రి 12.15 నిమిషాలకు జన్మించిన ఆయన మఖ నక్షత్రం, మూడవ పాదం, సింహరాశి, మకర లగ్నంలో జన్మించినట్లు జాతకం చెబుతోంది. అయితే, ఈ ఏలినాటి శని 5-9-2004 నుంచి 4-8-2012 వరకూ ఉంటుందని పండితుల అభిప్రాయం. లగ్నాథిపతి అయిన వాడు ఉచ్ఛస్థితిలో ఉండి, రాజ్యంలో ఉన్నందునే మృత్యుంజయుడయ్యారు. సూర్యుడిలో శని అంతర్దశ నడుస్తోంది. దీనివల్లే శత్రువుల ప్రభావం ఎక్కువగా ఉంటుందని పండితులు చెబుతున్నారు.
ఇక ఈ క్షుద్రపూజకి విరుగుడు ఏమిటన్నది కూడా రాసారు..ఎన్టీఆర్పై జరిగిన క్షుద్ర ప్రయోగానికి విరుగుడు ఉందని పండితులు చెబుతున్నారు. రుద్రయామళ తంత్రంలో రుద్ర ప్రాయశ్చిత్తం ఒక్కటే దీనికి విరుగుడుగా పేర్కొంటున్నారు. ఈ ప్రయోగం ద్వారా 15 నుంచి 20 రోజుల్లో ఎన్టీఆర్ నడిచి బయటకు వచ్చే అవకాశాలున్నాయంటున్నారు. ఎన్టీఆర్పై జరిగిన తాంత్రిక పూజలను తెలుసుకున్న పండితులు ఆయన పేరిట 11 రోజులు రుద్రయాగాలు చేయించడం వల్ల, శని ప్రభావం తగ్గి జూనియర్ ఎన్టీఆర్ త్వరగా కోలుకుంటారని చెబుతున్నారు.
1 | 2