Don't Miss!
- Technology ధర రూ.17999 కే 108MP కెమెరా, 6000mAh బ్యాటరీ, 6.78 అంగుళాల డిస్ప్లే 5G స్మార్ట్ఫోన్..!!
- News గంటా Vs అవంతి, బిగ్ ఫైట్ - గురు శిష్యుల్లో గెలిచేదెవరు..!?
- Finance Insurance Company: ఈ శని, ఆదివారాలు తెరిచి ఉండనున్న బీమా కంపెనీలు..
- Lifestyle సమ్మర్ బ్లాక్ బస్టర్ రిసిపి మ్యాంగో చికెన్ కర్రీ..!ఒక్కసారి రుచి చూస్తే మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంది
- Sports తలతిక్క నిర్ణయాలు: ఆ టీమ్కు అసలు సెన్స్ ఉందా: మాజీ లెజెండ్ ఫైర్
- Automobiles ముంబయి- అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ కోసం ‘బాలస్ట్లెస్' ట్రాక్.. దీని ప్రత్యేకతలు తెలుసా.??
- Travel గుడ్ప్రైడే రోజున లాంగ్వీకెండ్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ ప్లేస్లు చూసేయండి...
‘విశ్వరూపం’ వరల్డ్ ప్రీమియర్ షో(ఫోటోలు)
హైదరాబాద్ : విశ్వరూపం చిత్రం వరల్డ్ ప్రీమియర్ షోను లాస్ ఏంజిల్స్లోని పసిఫిక్ థియేటర్లో ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి బార్రీ ఒస్బోర్న్ తో పాటు పలువురు హాలీవుడ్ ప్రముఖులు, చిత్ర తారాగణం కమల్ హాసన్, పూజా కుమార్, ఆండ్రియా, శేఖర్ కపూర్, సామ్రాట్ తదితరులు హాజరయ్యారు.
ఇక పోతే...విశ్వరూపం చిత్రం అన్ని అడ్డంకులను తొలగించుకుని తమిళనాడుతో పాటు దేశ వ్యాప్తంగా విజయవంతంగా ప్రదర్శితం అవుతోంది. తాజాగా ఈచిత్రం కలెక్షన్స్ రూ. 100 కోట్లు దాటాయి. ఈ చిత్రంలో మెయిన్ విలన్ గా నటించిన రాహుల్ బోస్ తన ట్విట్టర్ ద్వారా ఈ వియాన్ని వెల్లడించారు.
'తాజాగా అందిన సమాచారం ప్రకారం విశ్వరూపం చిత్రం ఇండియాలో రూ. 120 కోట్లు వసూలు చేసింది. నేను నటించిన సినిమాల్లో 100 కోట్లు క్రాసైన సినిమా ఇదే. కమల్ హాసన్ తో పాటు విశ్వరూపం సినిమా టీం మొత్తానికి అభినందనలు' అంటూ రాహుల్ బోస్ ట్వీట్ చేసారు.
అమెరికాలోని లాస్ ఏంజిల్స్ లో విశ్వరూపం వరల్డ్ ప్రీమియర్ షో కు హాజరైన సినీ ప్రముఖులు
అమెరికాలోని లాస్ ఏంజిల్స్ లో విశ్వరూపం వరల్డ్ ప్రీమియర్ షో కు హాజరైన సినీ ప్రముఖులు
అమెరికాలోని లాస్ ఏంజిల్స్ లో విశ్వరూపం వరల్డ్ ప్రీమియర్ షో కు హాజరైన సినీ ప్రముఖులు
అమెరికాలోని లాస్ ఏంజిల్స్ లో విశ్వరూపం వరల్డ్ ప్రీమియర్ షో కు హాజరైన సినీ ప్రముఖులు
అమెరికాలోని లాస్ ఏంజిల్స్ లో విశ్వరూపం వరల్డ్ ప్రీమియర్ షో కు హాజరైన సినీ ప్రముఖులు
విశ్వరూపం చిత్రం జనవరి 25న విడుదల కావాల్సి ఉండగా ముస్లిం సంఘాల ఆందోళన కారణంగా ఈచిత్రం ప్రదర్శన తమిళనాడులో నిలిపి వేసారు. ఆంధ్రప్రదేశ్, కర్నాటకల్లో కూడా ఒకటి రెండు రోజులు ఆలస్యంగా విడుదలయింది. అయితే హిందీలో మాత్రం ముందుగా అనుకున్న సమయానికే విడుదల చేసారు. తమిళనాడులో ముస్లిం సంఘాలతో చర్చల అనంతరం ఫిబ్రవరి 7న అక్కడ విడుదలైంది. కమల్ స్వీయ నిర్మాణ దర్శకత్వంలో రూ. 95 కోట్లతో ఈ చిత్రాన్ని నిర్మించారు.