భారవి ‘ఇంటింటా అన్నమయ్య

ఈ సందర్భంలో భారవి ఈ ప్రకటన చేసారు. ఈ కార్యక్రమంలో సిలికానాంధ్ర ఛైర్మన్ కె.ఆనంద్, మంగళంపల్లి బాలమురళీకృష్ణ, తితిదే ఈవో కె.వి.రమణాచారి, సినీ దర్శకుడు రాఘవేంద్రరావు, అక్కినేని నాగార్జున దంపతులు, రచయిత భారవి, మంత్రులు పనబాక లక్ష్మి, మండలి బుద్ధప్రసాద్ పాల్గొన్నారు.అన్నమయ్య కీర్తనలు ఆలపించే గాయని శోభరాజ్ తనకు అవమానం జరిగిందంటూ మధ్యలోనే అలిగి వెళ్లిపోయారు.ఎప్పుడూ స్టేజీపై మాట్లాడని దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు కూడా గోవింద నామ స్మరణ చేసారు. అయితే ఎంతో భక్తి భావంతో జరుగుతున్న ఈ కార్యక్రమంలో ఇలా సినిమా ప్రకటించటం చాలా మందిని నిరాశపరిచింది.


Click it and Unblock the Notifications











