twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నా ఇంట్లో రచయిత ఆడియో రిలీజ్.. సంతోషంగా ఉంది.. చంద్రబోస్

    By Rajababu
    |

    Recommended Video

    జగపతిబాబు నడక ప్రారంభించారు

    విద్యా సాగర్ రాజు, సంచిత పదుకొనే, శ్రీధర్ వర్మ, వడ్లమాని శ్రీనివాస్ తదితరులు నటిస్తున్న చిత్రం రచయిత. దర్శకుడు విద్యాసాగర్ రాజ్, కళ్యాణ్ ధూలిపాళ్ల నిర్మాత, షాన్ రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం ఆడియో సోమవారం సినీ రచయిత చంద్రబోస్ ఇంట్లో హీరో జగపతిబాబు పాటలను విడుదల చేశారు.

    ఈ సందర్భంగా చంద్రబోస్ మాట్లాడుతూ హీరో జగపతిబాబు చిన్న సినిమాలను బతికించడం కోసం నడక ప్రారంభించారు. నేను కూర్చొని సినిమా పాటలు రాసే స్థలంలో రచయిత పాటలు విడుదల చెయ్యటం సంతోషంగా వుంది. జగపతిబాబు నటించిన ఎన్నో సినిమాలకు పాటలు రాసాను. బడ్జెట్ పద్మనాభం సినిమాలో ఎవరేమి అనుకున్న నువ్వుండే రాజ్యాన రాజు నువ్వే, బంటు నువ్వే నాకు ఎంతో ఇష్టమైన పాట.

    Writer Chandrabose about Rachayita audio and Jagapathi babu

    నా 23 సంవత్సరాల సినీ ప్రయాణంలో 800 సినిమాల్లో ౩౩౦౦కు పైగా పాటలు రాయడం జరిగింది. కానీ ఈ సినిమాలో వున్న పాటలు ప్రత్యేకమైనవి. ఈ సినిమా దర్శక నిర్మాతలతో నాకు మంచి సంబంధం ఉంది. ఈ సినిమాలోనీ ''యే ఎదలో ఏముంటుందో ఎవరికి తెలుసు'అనే పాటను స్వయంగా చంద్రబోస్ పాడి వినిపించారు.

    English summary
    Rachayita Audio released by Jagapathi Babu in writer Chandra Bose house. In this occassion, He said that Small budget movies are facing troubles to release. Everyone should react positively for small budget movies.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X