twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సరికొత్త 'యాగం'

    By Staff
    |

    ఎ.పి. అరుణ్ ప్రసాద్ దర్శకత్వంలో రాజు, ప్రవీణ్ లు జంటగా నిర్మిస్తున్న చిత్రం 'యాగం'. ఈ సినిమా బార్లో పనిచేసే ఒ యువకుడికి, ఓ ఎయిర్ హొస్టెస్ కి మధ్య జరిగిన కథతో రూపొందినది. నవదీప్, భూమిక, కిమ్ శర్మ ఇందులో ముఖ్యపాత్రలు పోషించారు. ఈ సినిమా గురించి దర్మకుడు మాట్లాడుతూ 'వైవిధ్యమైన కథ, కథనాలతో ఈ సినిమా ఉంటుంది.

    ఒక డిప్రెంట్, స్పెషల్ కథతో రూపొందినది. ఇందులో భూమిక పాత్ర ఈ సినిమాకి హైలైట్ అంటున్నారు. మనసులకు హత్తుకునే విధంగా ఆమె పాత్ర ఉంటుంది. ఇప్పటి వరకూ లవర్ బోయ్గా కనిపించిన నవదీప్ కి పూర్తి వైవిధ్యమైన పాత్ర. ప్రస్తుతం పోస్ట ప్రొడక్షన్ జరుగుతోంది. త్వరలోనే ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తాం అని చెప్పారు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X