For Daily Alerts
Don't Miss!
- News మీనరాశిలో బుధుడు ప్రత్యక్షం: ఈ రాశులవారి కెరీర్ ప్రమాదంలో.. జాగ్రత్త!!
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
సినీ పీల్డుని అక్కడకి మారిస్తేనే బెస్ట్
News
oi-Surya Prakash Josyula
By Srikanya
|
తెలుగు సినీపరిశ్రమ మద్రా సు తరలి పోతుందని ముఖ్యమంత్రి రోశయ్య ఆవేదన చెందే బదులు విజయవాడ-గుంటూరుల మధ్యకు తరలించాలని రాజ్యసభ మాజీ సభ్యుడు యలమంచిలి శివాజీ సూచించారు. అక్కడ అవసరమైన మౌలిక వసతులను, సదుపాయాలను కల్పించాలని సూచించారు. తెలుగు చిత్ర పరిశ్రమ తెలుగు నేలలో నెలకొనడానికి శ్రీకారం చుట్టి ఉపాధి అవకాశాలు మెరుగుపరచాలని శివాజీ ఆ ప్రకటనలో తెలిపారు.
అలాగే సినిమాల నిర్మాణం మద్రాసులో జరిగే రోజుల్లోనే విజయవాడ కీలక స్థానంగా ఉందని ఆయన గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నిర్మాత, దర్శకులు, రచయితలు, నటీనటులు, సంగీత దర్శకులు, నిర్మాణ సంస్థలు, పంపిణీదారులు, వాల్పోస్టర్ల ముద్రణ వంటి అన్ని రకాల కార్యక్రమాలు అప్పట్లో విజయ వాడ కేంద్రంగా సాగేవని ఆయన గుర్తు చేశారు.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Read more about: తెలంగాణ సమైఖ్యాంద్ర గుంటూరు రోశయ్య శివాజి విజయవాడ చెన్నై హైదరాబాద్ చిరంజీవి మోహన్ బాబు telangana rosaiah sivaji vijayawada chennai hyderabad chiranjeevi
Story first published: Friday, January 8, 2010, 11:48 [IST]
Other articles published on Jan 8, 2010