For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- News చంద్రబాబుకు బిగ్ షాక్.. టీడీపీకి కీలక నేత గుడ్ బై
- Technology 32MP+32MP సెల్ఫీ కెమెరాలతో షియోమీ కొత్త స్మార్ట్ఫోన్.. స్పెసిఫికేషన్లు, ఫీచర్ల వివరాలు..!
- Lifestyle Human Brain Size రోజు రోజుకు పెరుగుతున్న మానవ మెదడు సైజు, రాబోవు కాలంలో బహుషా ఈ వ్యాధులు ఉండవకపోవచ్చు..
- Automobiles భారత్లో లాంచ్ అయిన సుజుకి కొత్త బైక్ ఇదే.. ధర ఎంతో తెలుసా?
- Finance Shapoorji Pallonji IPO: షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి భారీ ఐపీఓ..
- Sports SRH Playing XI: ఆ బౌలర్పై వేటు.. గుజరాత్తో తలపడే సన్రైజర్స్ హైదరాబాద్ తుది జట్టు ఇదే!
- Travel నహర్ఘర్ కోట దెయ్యాల కోటగా ఎందుకు మారింది? ఈ స్టోరీ తెలిస్తే ఆశ్చర్యపోతారు!
చెప్పకుండా యమదొంగను తీసేస్తారా?
News
-Staff
By Staff
|
చిత్తూరు టౌన్ లో యమదొంగ అభిమానులు శనివారం ధర్నాకు దిగారు. ఈ ధర్నా ఇన్నాళ్లు యమదొంగ సినిమాను ప్రదర్శించిన గురునాథ్ థియేటర్ ముందు జరిగింది. విషయం ఏమంటే యమదొంగ సినిమాను మేనేజ్ మెంట్ తీసివేయడమే కారణం. అదీ కూడా ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండానట. రోజుకు రూ.7500 వచ్చినన్నాళ్లు సినిమాను నడిపించాలనేది ఒప్పందం కాగా ఇదేమీ పట్టించుకోకుండా థియేటర్ యాజమాన్యం ప్రవర్తించిందని అభిమానులు నిరసన తెలిపారు. గత రెండు రోజులుగా కలెక్షన్స్ పడిపోవడం మూలంగానే సినిమాను మార్చామని థియేటర్ యాజమాన్యం తెలిపింది.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Story first published: Tuesday, October 9, 2007, 23:53 [IST]
Other articles published on Oct 9, 2007