Don't Miss!
- News పవన్ కళ్యాణ్ను మెచ్చుకున్న చంద్రబాబు
- Lifestyle 56 ఏళ్లుగా ఎవరికీ కనిపించకుండా ఇంట్లోనే దాక్కున్న ఓ రహస్య వ్యక్తి... ఆడవాళ్లంటే వింత భయం..!
- Sports 89 రన్స్ కాపాడుకోవాలంటే..ఆ అద్భుతం జరగాలి!- గిల్
- Automobiles త్వరలో మేడ్ ఇన్ ఇండియా బుల్లెట్ ట్రైన్స్.. ఇక ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపు చూడాల్సిందే.!!
- Travel సిక్కింలోని యుమ్తంగ్ వ్యాలీ వేసవిలో సందర్శనకు ఉత్తమం..
- Technology iPhone 16 Pro కెమెరా ఫీచర్లు లీక్! కొత్తగా Anti-Reflective టెక్నాలజీ రానుంది
- Finance ఆ కంపెనీ కొనే రేసులో టాటాలు, అంబానీ, రాధాకిషన్ దమానీ..!! పూర్తి వివరాలు..
తెరకెక్కుతున్న మరో యండమూరి నవల
ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాధ్ నవలలు చాలా బాగం తెలుగు తెరను ఎక్కి ప్రేక్షకాదారణను పొందిన సంగతి తెలిసిందే.అయితే నవలా చిత్రాలు బాగా తగ్గిపోవటంతో ఎవరూ ఈ మధ్యన ఆ సినిమాలు తీయటం లేదు. అయితే తాజాగా యండమూరి రాసిన 'అనైతికం"నవలను సినిమాగా చేయటానికి ఓ సంస్ధ ముందుకొచ్చింది. ఛార్మితో చేసిన'నగరం నిద్రపోతున్నవేళ" ఫేం ప్రేమ్రాజ్ ఈ చిత్రానికి దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందనుంది.దర్శకుడు మాట్లాడుతూ ''మానవ సంబంధాల్లోని సంక్లిష్టతను తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నమే ఇది. స్త్రీ, పురుషుల మధ్య సంబంధాల నేపథ్యంలో సాగుతుంద''న్నారు. కీర్తన మూవీ మేకర్స్ పతాకంపై టి.వెంకటేష్ యాదవ్, లక్కర్సు వెంకట్ నిర్మిస్తున్నారు. సమకాలీన రాజకీయాలు, సామాజిక సమస్యలే నేపథ్యం గా రూపొందుతున్న ఈ చిత్రం ఆగస్టులో సెట్స్కెళ్లనుంది. కెమెరా: లక్ష్మీనరసింహన్, ఎడిటింగ్:మాధవ, సంగీతం: యశోకృష్ణ, పాటలు: సుద్దాల అశోక్తేజ, కథనం-దర్శకత్వం: ప్రేమ్రాజ్.