For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- News క్యూ నిల్చొని ఓటు వేసిన సూపర్ స్టార్
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
ఏ మాయ చేసావె...హిందీ రీమేక్ డిటేల్స్
News
oi-Surya Prakash Josyula
By Srikanya
|
తెలుగులో సూపర్ హిట్టయిన ఏ మాయ చేసావె చిత్రం హిందీలోకి రీమేక్ చేయటం కన్ఫర్మ్ అయింది. అంబికా హిందూజా గ్రూప్ వారు ఈ చిత్రాన్ని రీమేక్ లో ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా పాలుపంచుకోనున్నారు. వారు రీసెంట్ గా తీన్ పత్తి చిత్రాన్ని నిర్మించారు. ఇంతకుముందు గౌతం మీనన్ చెలి చిత్రాన్ని రెహనా హై తేరా దిల్ మే పేరుటో రీమేక్ చేసారు. కానీ సక్సెస్ కాలేదు. దానికి కారణం ఆ చిత్ర నిర్మాతల ప్రవర్తనే అని అప్పట్లో గౌతం మీనన్ కామెంట్ చేసారు. అందుకే గౌతం ఈ సారి ఈ చిత్రాన్ని తన నిర్మాణంలో కార్పరేట్ భాగస్వామ్యం తీసుకుని దర్శకత్వం చేయాలని యోచిస్తున్నారు. ఇక హిందీలో జెస్సీ పాత్రకు త్రిషను తీసుకునే అవకాశం కనపడుతోంది. త్రిష తమిళ వెర్షన్ లో శింబు సరసన చేసింది.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Read more about: త్రిష నాగ చైతన్య సమంతా శింబు ఏ మాయ చేసావె తీన్ పత్తి చెలి మాధవన్ గౌతం మీనన్ ye maya chesave trisha naga chaitanya simbu teen patti cheli madhavan
Story first published: Monday, April 12, 2010, 16:11 [IST]
Other articles published on Apr 12, 2010