‘అత్తారింటికి దారేది’ పైరసీ వెనక అసలు నిజాలతో...

By Bojja Kumar

హైదరాబాద్: పవన్ కళ్యాణ్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘అత్తారింటికి దారేది' విడుదలకు ముందే బయటకు లీక్ అయి అందరినీ షాక్ కు గురి చేసింది. ఈ పరిణామాలతో ఖంగుతిన్న నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్ ఉన్నపళంగా సినిమాను రిలీజ్ చేసారు.

Yerupu movie on Attharintiki Daaredhi pre-release piracy

ఇపుడు ఈ అత్తారింటికి దారేది పైరసీ వ్యవహారంపై సినిమా రాబోతోంది. ఈ వ్యవహారం ఎలా జరిగింది, పోలీసులు వారిని ఎలా పట్టుకున్నారు అనే విషయాలను దర్శకుడు తెరపై చూపించబోతున్నాడు.


‘ఓయ్' సినిమా దర్శకుడు ఆనంద్ రంగ, శేషారెడ్డి నిర్మాతలుగా రూపొందుతున్న ఈ సినిమాకు 'ఎరుపు' అనే టైటిల్ ఫిక్స్ చేసారు. వెంకట్ కృష్ణ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు.

తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ కూడా విడుదైంది. పవన్ కళ్యాణ్ అభిమానులే టార్గెట్ గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. తక్కువ బడ్జెట్ లో సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ చితం టీజర్ మీద మీరూ ఓ లుక్కేయండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X