For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- Lifestyle పుచ్చకాయ జ్యూస్ లో ఈ ఒక్కటి కలిపి తాగితే చాలు వేసవి ఆరోగ్య సమస్యలు బలాదూర్..మీ శరీరానికి శాంతం..ఉపశమనం
- Finance Upper Circuit: లాభాల కిక్ ఇస్తున్న లిక్కర్ స్టాక్.. 8 రోజులుగా అప్పర్ సర్క్యూట్లోనే.. కొన్నారా..??
- News నామినేషన్ వేయనున్న వైఎస్ జగన్
- Sports హార్దిక్కు అంబానీ వార్నింగ్.. సంచలన నిర్ణయానికి సిద్ధం!
- Automobiles ట్రాఫిక్లో ఉన్నప్పుడు ఈ పొరపాట్లు చేశారో.. ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్లే.!!
- Technology Nokia 225 4G 2024 మోడల్ ధర, స్పెసిఫికేషన్లు మరియు డిజైన్ లీక్! వివరాలు
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
దేవదాసు గాయని ఇక లేరు.. ఆ విషాద పాట ఇప్పటికీ!
News
oi-Dornadula Tirumala
|
ప్రముఖ గాయని కె రాణి(75) శుక్రవారం రాత్రి తుది శ్వాస విడిచారు. దేవదాసు చిత్రంలో 'అంతా భ్రాంతియేనా' అనే విషాదకర పాటతో రాణి పాపులర్ అయ్యారు. ఆ పాట ఇప్పటికి సంగీత ప్రియులని అలరిస్తూనే ఉంటుంది. అన్ని భాషల్లో ఆమె 500 పైగా పాటలు పాడారు. కాగా హైదరాబాద్ లోని కళ్యాణి నగర్ లో నివాసం ఉంటున్న కళ్యాణి శుక్రవారం రాత్రి తుదిశ్వాస విడిచారు.
ఈ విషయాన్ని ఆమె కుమార్తెలు ధృవీకరించారు. అనారోగ్యంతో రాణి మృతిచెందినట్లు తెలుస్తోంది. 1950, 60 దశకాలాల్లో రాణి అత్యధిక తెలుగు, తమిళ చిత్రాల్లో పాటలు పాడారు. మాజీ భారత రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ సమక్షంలో కూడా ఆమె పాటలు పాడి మైమరపించారు.
శ్రీలంక జాతీయ గీతాన్ని ఆలపించే అవకాశం కూడా రాణికి దక్కింది. దేవదాసు, చంద్రహారం, చిరంజీవులు, భలే రాముడు వంటి తెలుగు చిత్రాల్లో ఆమె తన గాత్రంతో మెప్పించారు.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
English summary
Yesteryear singer K Rani passess away. She became popular with Devadasu movie
Story first published: Saturday, July 14, 2018, 10:24 [IST]
Other articles published on Jul 14, 2018