Don't Miss!
- Sports India squad for T20 World Cup: ఏడుగురు స్పెషలిస్ట్ బ్యాటర్లు.. తెలుగోడికి నో ఛాన్స్!
- News విశాఖలో కూటమికి బిగ్ షాక్.. వైసీపీలో చేరిన కీలక నేత
- Automobiles క్రాష్ టెస్ట్లో శభాష్ అనిపించిన కియా కేరెన్స్.. ఆ విభాగంలో 5 స్టార్ రేటింగ్
- Technology స్మార్ట్వాచ్ సెగ్మెంట్లోకి ప్రముఖ సంస్థ.. 8 రోజుల బ్యాటరీ లైఫ్, హెల్త్ ట్రాకర్లతో ProWatch విడుదల..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Lifestyle నిద్రపోకపోతే వచ్చే సమస్యలివే.. తీవ్రంగా హెచ్చరిస్తున్న పరిశోధకులు..!
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
Unstoppable 2: బాలకృష్ణను తమ్ముడు అని పిలిచిన రవితేజ.. హీరోయిన్ ను డైరెక్ట్ గా అడిగేసిన బాలయ్య!
నందమూరి నటసింహం బాలకృష్ణ అటు సినిమాలతో వెండితెరపైనే కాకుండా ఇటు డిజిటల్ తెరపై కూడా అదరగొడుతున్నాడు. తాజాగా వీర సింహా రెడ్డి సినిమాతో జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానున్న బాలయ్య బాబు అన్ స్టాపబుల్ రెండో సీజన్ కొత్త ఎపిసోడ్ ప్రోమోతో ముందే వచ్చేశాడు. ఈ అన్ స్టాపబుల్ షోతో హోస్ట్ గా హోస్ట్ అవతారమెత్తిన బాలకృష్ణ రికార్డ్స్ సృష్టిస్తూ ముందుకు కొనసాగుతున్నాడు. ఇక ఈ షోకి వచ్చే స్టార్ సెలబ్రిటీ గెస్టులతో హోస్ట్ గా నందమూరి బాలకృష్ణ చేస్తున్న సందడి ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటోంది. ఇప్పటికే ప్రభాస్, గోపిచంద్ తో ఫుల్ ఎంటర్టైన్ మెంట్ ఇచ్చిన బాలయ్య బాబు తాజాగా సంక్రాంతి కానుకగా వీర సింహా రెడ్డి సినిమా టీమ్ తో అల్లరి చేయనున్నాడు. ఈ ఎపిసోడ్ కు సంబంధించిన తాజా ప్రోమో వివరాల్లోకి వెళితే..
మధ్యలో మరొక ఎపిసోడ్ తో..
ఆహా
అన్
స్టాపబుల్
షోకు
మంచి
రెస్పాన్స్
వస్తున్న
విషయం
తెలిసిందే.
ఇటీవల
అతిథులుగా
వచ్చిన
పాన్
ఇండియా
స్టార్
ప్రభాస్
తో
పాటు
మ్యాచో
హీరో
గోపిచంద్
వచ్చి
అన్
స్టాపబుల్
షోకి
మరింత
క్రేజ్
పెరిగింది.
ఫలితంగా
ఆహా
ఓటీటీకి
సబ్
స్క్రైబర్స్
సంఖ్య
ఒక్కసారిగా
పెరిగిపోయింది.
ఇక
తర్వాతి
ఎపిసోడ్
ను
పవర్
స్టార్
పవన్
కల్యాణ్
తో
ప్లాన్
చేయాలని
భావించారు
మేకర్స్.
ముందస్తు
ప్రణాళిక
ప్రకారం
పవన్
కల్యాణ్
తో
అన్
స్టాపబుల్
షో
ఎపిసోడ్
కూడా
పూర్తి
చేశారు.
ఈ
ఎపిసోడ్
ను
సంక్రాంతి
కానుకగా
విడుదల
చేయడంతో
పాటు
సెకండ్
సీజన్
ను
ముగించాలనుకున్నారు.
కానీ
ఊహించని
విధంగా
మధ్యలో
మరొక
ఎపిసోడ్
ను
తీసుకువచ్చింది
ఆహా
టీమ్.
బాలకృష్ణ
లేటెస్ట్
సినిమా
వీర
సింహా
రెడ్డి
చిత్రబృందంతో
ప్రత్యేకంగా
ఒక
ఎపిసోడ్
నిర్వహించాలని
నిర్ణయించారు.
అదే నిజమైన అన్ స్టాపబుల్..
అనుకున్నట్లుగానే పవన్ కల్యాణ్ ఎపిసోడ్ కంటే ముందుగా సంక్రాంతి కానుకగా వీర సింహా రెడ్డి మూవీ టీమ్ తో ఎపిసోడ్ ను విడుదల చేయనున్నారు. ఈ ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమోను తాజాగా విడుదల చేశారు. మూడు నిమిషాల 24 సెకన్ల నిడివి ఉన్న ఈ ప్రోమో ఆకట్టుకునేలా ఉంది. ప్రోమోలో సంక్రాంతికి వచ్చే బాలకృష్ణ సినిమా నిజమైన అన్ స్టాపబుల్ అని బాలయ్య బాబు డైలాగ్ చెప్పాడు.
ఆమె ఉన్న సినిమాలో నేను హీరోనా..
ఇప్పుడు
డైరెక్ట్
గా
అడిగేస్తున్నాను..
ఇప్పుడు
బాలకృష్ణ
ఉన్న
సినిమాలో
వరలక్ష్మీ
విలనా..
వరలక్ష్మీ
ఉన్న
సినిమాలో
బాలకృష్ణ
హీరోనా
అని
డైరెక్టర్
గోపిచంద్
ను
అడిగారు
బాలయ్య
బాబు.
సాధారణంగా
నేనే
ఎక్కువ
హైపర్..
మీరు
నాకంటే
ఎక్కువ
హైపర్
గా
ఉన్నారు
అని
వరలక్ష్మీ
శరత్
కుమార్
అన్నారు.
నేను
చెప్పిన
ఇంటర్వెల్
సీన్
ఏదైతో
ఉందో..
దాన్ని
మీరు
యాక్సెప్ట్
చేసినప్పుడే
ఈ
సినిమా
బ్లాక్
బస్టర్
అని
గోపిచంద్
అన్నారు.
అవన్నీ మాట్లాడకూడదు మనం..
గోపిచంద్
అన్నదానికి..
అందుకేగా
డ్యుయల్
రోల్
పెట్టి
బాగా
వాడేసుకున్నావ్
అని
బాలకృష్ణ
సరదాగా
అన్నారు.
తర్వాత
ఫోన్
లో
వంద
కోట్ల
హీరోకు
కంగ్రాచ్యులేషన్స్
అని
బాలయ్య
అంటే..
థ్యాంక్యూ
థ్యాంక్యూ
తమ్ముడు
అని
రవితేజ
అన్నట్లు
తెలుస్తోంది.
ఇప్పుడు
సంక్రాంతికి
భీమవరం
వెళ్తున్నామా..
అక్కడ
కామన్
వెల్త్
గేమ్స్
ఆడతారంట
కదా
అని
బాలకృష్ణ
అంటే..
అవన్నీ
మాట్లాడకూడదు
మనం
అని
ఒక
స్లాంగ్
లో
రవితేజ
అన్నాడు.
నేను హర్ట్ అయిపోతా..
ఇప్పుడు సినిమా కుమ్మేసావ్.. నన్ను నానా కుమ్ముడు కుమ్మేసావ్.. అని గోపిచంద్ తో బాలకృష్ణ అన్నారు. తర్వాత అఖండతో నన్ను బోయపాటి గాడ్ ను చేశాడు.. ఇప్పుడు వీర సింహా రెడ్డితో నువ్వు గాడ్ ఆఫ్ మాస్ చేశావ్ అని బాలకృష్ణ చెప్పారు. అనంతరం షోలోకి దునియా విజయ్ ఎంట్రీ ఇచ్చారు. గోపించంద్-దునియా విజయ్ పక్కపక్కనే కూర్చుంటే ఏంటీ మీరు ఇద్దరు అంత క్లోజా అని బాలకృష్ణ అన్నారు. డైరెక్టర్ విలన్ దగ్గరిగా ఉండకూడదు. నేను హర్ట్ అయిపోతా అని ఫన్ చేశారు.
ప్రాపర్టీ కూడా అమ్మేశావ్..
అనంతరం హనీ రోజ్ ఎంట్రీ ఇచ్చింది. బాలకృష్ణతో సినిమా అని చెప్పారు. అప్పుడు నువ్ ఏమైనా కనుక్కున్నావా.. అతను ఎలాంటి వాడని అని బాలకృష్ణ అంటే.. నేను మీ అఖండ సినిమా ఎన్నోసార్లు చూశాను. కానీ నేను ఎక్స్ పెక్ట్ చేసినదానికి ఏమాత్రం మీరు లేరు అని హనీ రోజ్ తెలిపింది. ఇప్పుడు నిన్ను అవుట్ ఆఫ్ సిలబస్ క్వశ్చన్ అడుగుతానని.. క్రాక్ కు ముందు దాదాపుగా ఏడాదిన్నర స్ట్రగుల్ అయ్యావ్.. ప్రాపర్టీ కూడా అమ్మేశావ్.. అప్పుడు ఆ సమయంలో ఏమనిపించింది అని బాలకృష్ణ అంటే.. మనుషులు అంటూ గోపిచంద్ చెప్పడంతో ప్రోమోను ముగించారు.