Don't Miss!
- News కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కారును ఏకిపారేసిన కేసీఆర్
- Lifestyle చాణక్య నీతి ప్రకారం, ఈ అలవాట్లు మీకు తెలియకుండానే మీ సంపదను పూర్తిగా నాశనం చేస్తాయి...!
- Sports SRH vs RCB: కొంపముంచిన విరాట్ కోహ్లీ జిడ్డు బ్యాటింగ్!
- Technology OnePlus Watch 2 వన్ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
నా స్వీట్హార్ట్ ఇచ్చిందన్న అల్లు అర్జున్.. వెంటనే రియాక్ట్ అయిన రాశీ ఖన్నా
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్.. కేవలం వెండితెర పైనే కాదు, రియల్ లైఫ్లోను యమ యాక్టీవ్ గా ఉంటారు. తన సినిమా షూటింగ్ లలో ఏ మాత్రం గ్యాప్ దొరికినా భార్యపిల్లలతో సమయాన్ని గడిపేందుకు ఇష్టపడతారు బన్నీ. ఇక ఆయన ఇద్దరు పిల్లలు అల్లు అయాన్, అల్లు అర్హ అంటే బన్నీకి ప్రాణం. అందుకే తన పిల్లలతో గడిపిన విలువైన క్షణాలను ఎప్పటికప్పుడు నెటిజన్ల ముందుంచుతారు అల్లు అర్జున్. ఈ నేపథ్యంలోనే తాజాగా తన కూతురు అల్లు అర్హ ఇచ్చిన గిఫ్ట్ని చూపిస్తూ సొసైలా మీడియాలో పోస్ట్ పెట్టారు బన్నీ. అయితే ఈ పోస్ట్ చూసిన హీరోయిన్ రాశీ ఖన్నా వెంటనే రియాక్ట్ కావడం విశేషం.
View this post on InstagramMy Sweetheart gave me a hand made pot with flowers ❤️
A post shared by Allu Arjun (@alluarjunonline) on
'చేతితో
చేయబడిన
కుండలో
కొన్ని
ఫ్లవర్స్
పెట్టి
దాన్ని
నా
స్వీట్హార్ట్
నాకు
ఇచ్చింది'
అని
ఇన్స్టాగ్రామ్
పోస్ట్
ద్వారా
బన్నీ
పేర్కొన్నారు.
నిజంగా
ఫొటో
సూపర్..
ఆ
ఫొటోలో
అల్లు
అర్హ,
ఫ్లవర్
వాజ్,
దాన్ని
అందుకుంటోన్న
బన్నీ
చేయి
కనిపిస్తున్నాయి.
ఈ
పిక్
ద్వారా
తండ్రీ
కూతుళ్ళ
ప్రేమ
చూసి
పొంగిపోతున్నారు
మెగా
అభిమానులు.
కాగా
ఈ
పోస్ట్
చూసిన
రాశి
ఖన్నా
'హౌ
క్యూట్..
ప్రేమతో'
అని
కామెంట్
పెట్టింది.
బన్నీ
అభిమానులు
తెగ
షేర్
చేస్తుండటంతో
ఈ
పిక్
సోషల్
మీడియాలో
వైరల్గా
మారింది.
అల్లు అర్జున్ ప్రస్తుతం త్రివిక్రమ్ సెట్స్పై కదులుతున్నారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ సినిమా రూపొందిస్తున్నారు మాటల మాంత్రికుడు. ఈ చిత్రంలో బన్నీ సరసన పూజా హెగ్డే నటిస్తోంది. మారోవైపు వేణు శ్రీరామ్ దర్శకత్వంలో కొత్త సినిమా చేసేందుకు కమిట్ అయ్యారు అల్లు అర్జున్. ఐకాన్ పేరుతో తెరకెక్కనున్న ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన రాశీ ఖన్నానే హీరోయిన్ గా నటించనుందని సమాచారం.