Don't Miss!
- Finance Stock Market: యూఎస్ మార్కెట్ల దారిలో ఇండియన్ మార్కెట్లు.. లాభాల్లోనే ప్రయాణం..
- News చంద్రబాబు పై చర్యలకు ఈసీకి సీఈవో సిఫార్సు..!!
- Sports Sachin Tendulkar: కన్నీటిని ఆపుకుంటూ సెంచరీ!
- Technology జియో సినిమా యాప్లో IPL మ్యాచ్లను ఉచితంగా చూస్తున్నారా.. రేపు కీలక ప్రకటన??
- Automobiles క్రాష్ టెస్ట్లో హోండా అమేజ్కు గట్టి షాక్.. ఆ విభాగంలో ‘0' రేటింగ్.!!
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
బాగా మిస్ అవుతోందట.. మళ్లీ దుబాయ్కి చెక్కేస్తోన్న కీర్తి సురేష్
కీర్తి సురేష్ ప్రస్తుతం ఫుల్ ఎంజాయ్ చేస్తోంది. ఇంకా సంక్రాంతి మూడ్లోంచి కీర్తి సురేష్ ఇంకా బయటకు రాలేదేమో. తన పెట్ నైక్తో కలిసి తెగ ఆడుకుంటోంది. అయితే ఇప్పుడు కీర్తి సురేష్ ఇంటిని వీడాల్సి వస్తోంది. మళ్లీ సినిమా షూటింగ్ కోసం దుబాయ్కి వెళ్లబోతోంది. ఇంతకు కీర్తి సురేష్ రంగ్ దే సినిమా కోసం దుబాయ్కి వెళ్లిన సంగతి తెలిసిందే. అక్కడ దర్శకుడు హీరోతో కలిసి కీర్తి సురేష్ రచ్చ చేసింది.
సెట్లో కాసేపు విరామం తీసుకుంటున్న కీరి సురేష్ ఫోటోను షేర్ చేస్తూ నితిన్, వెంకీ అట్లూరి ఆడేసుకున్నారు. ఆ తరువాత అసలు విషయం తెలుసుకున్న కీర్తి దర్శకుడిని పరిగత్తించి మరి కొట్టింది. ఇంకా రివేంజ్ మిగిలే ఉందని చెబుతూ నితిన్కు వార్నింగ్ ఇచ్చింది. ఇకపై సెట్లో అలా నిద్రపోకూడదనే గుణ పాఠాన్ని నేర్చుకున్నానని చెబుతూ కీర్తి సురేష్ చేసిన పోస్ట్ తెగ వైరల్ అయింది.
అయితే ఇప్పుడు మళ్లీ కీర్తి సురేష్ దుబాయ్కు వెళ్లేసమయం వచ్చిందట. ఈ క్రమంలో తన నైక్ను మిస్ అవుతున్నాని ఎమోషనల్ అయింది కీర్తి సురేష్. గుడ్ బై చెప్పడం ఎంతో కష్టమో మాటల్లో చెప్పలేం.. అది చాలా కఠినతరం. ప్రతీసారి పనికోసం ఊరిని వదిలి వెళ్లే సమయంలో అలాంటి ఫీలింగే కలుగుతుంది.. నిన్ను హగ్ చేసుకోవడం ఇకపై మిస్ అవుతాను అంటూ కీర్తి సురేష్ ఎమోషనల్ అయింది.