Don't Miss!
- News మేషరాశిలో శుక్ర దహనం.. ఈ రాశులవారికి కెరీర్ లో పెనుసవాళ్లు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
సాధువుల పక్కన సామాన్యుడిలా.. వైరల్ అవుతున్న రాంచరణ్ ఫోటో!
Recommended Video
మెగా పవర్ స్టార్ రాంచరణ్ తన సినీ కెరీర్ ని బిజీ బిజీగా గడుపుతున్నాడు. బోయపాటి దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతుండగా త్వరలో రాజమౌళి దర్శకత్వంలో మరో చిత్రం ప్రారంభం కానుంది. ఇంతటి కూడా బిజీలో కుడా రాంచరణ్ తన కుటుంబం కోసం సమయాన్ని వెచ్చిస్తుంటారు. అదే సమయంలో కొన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలు కుడా చేపడుతుంటారు. తాజాగా రాంచరణ్ నిజామాబాద్ లోని దోమకొండ దేవాలయ్యాని సందర్శించారు. అక్కడ రాంచరణ్ దేవాలయంలో ఉన్న ఫోటో ఒక సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
సాధువులతో సామాన్యుడిలా
రాంచరణ్ ఇటీవల దోమకొండ దేవాలయాన్ని సందర్శించారు. అక్కడ సాధువులతో కలసి కుర్చుని ఉన్న దృశ్యం ఫాన్స్ ని ఆకర్షిస్తోంది. బాగా అలసిపోయి కనిపిస్తున్న రాంచరణ్ పంచె కట్టులో సామాన్యుడిలా కనిపిస్తునాడు.
ఆధ్యాత్మిక కోణం
మెగా పవర్ స్టార్ లో ఆధ్యాత్మిక కోణం కుడా దాగుంది. ప్రతి ఏడాది రాంచరణ్ అయ్యప్ప మాల ధరిస్తున్న సంగతి తెలిసిందే. సినిమాల విషయాన్ని పక్కన పెడితే మిగిలిన సమయాల్లో చరణ్ చలా సింపుల్ గా కనిపిస్తాడు.
ఫస్ట్ లుక్ వచ్చేది
రాంచరణ్ ప్రస్తుతం మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి దర్సకత్వంలో నటిస్తున్నాడు. ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇంతవరకు టైటిల్ కుడా ప్రకటించలేదు. ఆగష్టు15 ఫస్ట్ లుక్ విడుదల చేయబోతునట్లు సమాచరం.
రాజమౌళి మల్టీస్టారర్
రాజమౌళి మల్టీస్టారర్ చిత్రం కుడా నవంబర్ లో ప్రారంభం కాబోతోంది. ఇప్పటికే రాజమౌళి ఈ చిత్ర ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నట్లు సమాచరం. యంగ్ టైగర్ ఎన్టీఆర్, రాంచరణ్ కలసి నటించబోతున్నారు.