Don't Miss!
- News క్యూ నిల్చొని ఓటు వేసిన సూపర్ స్టార్
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
ప్రభాస్, అనుష్కకు షాకిచ్చిన రానా.. పెళ్లిలో సమంతతో చైతూ చిలిపిగా.. వైరల్గా ఫోటోలు!
రానా దగ్గుబాటి, మిహిక బజాజ్ పెళ్లి తర్వాత ఇంటిలో సంప్రదాయంగా సాగే కొన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి. పెళ్లి తర్వాత జరిగే ఇంట్లో శుభ వేడుకలను పూర్తి చేస్తున్నారు. నిరాడంబరంగా పెళ్లి జరిగినప్పటికీ.. ఇంట్లో నిర్వహించే ఆచారాలను, సంప్రదాయలను మర్వాడీ, తెలుగు సంప్రదాయాల ప్రకారం పూర్తి చేస్తున్నారు. తాజాగా రానా ఇంట్లో జరిగిన వేడుక గురించి మరిన్ని వివరాలు..
Recommended Video
పెళ్లి తర్వాత ఫ్యామిలీ ఫోటో
ఇక
పెళ్లి
తర్వాత
కల్యాణ
మంటపంలో
ఫ్యామిలీ
సభ్యులు
దిగిన
ఫోటో
మరింత
ఆకట్టుకొంటున్నది.
రానా,
మిహిక
నవ
దంపతులతో
కలిసి
అందరూ
గ్రూప్
ఫోటోకు
ఫోజిచ్చారు.
వెంకటేష్,
సురేష్
బాబు,
నాగచైతన్య
అందరూ
ఆనందంలో
మునిగిపోయిన
క్షణాలను
కెమెరా
బంధించింది.
ఇలాంటి
ఫీల్గుడ్
ఫోటోలు
సోషల్
మీడియాలో
చక్కర్లు
కొడుతున్నాయి.
సత్యనారాయణ వ్రతంలో రానా, మిహిక
పెళ్లి
తర్వాత
ఇంట్లో
సత్యనారాయణ
వ్రతం
చేసుకోవడం
దాదాపు
అందరి
ఇంట్లో
జరిగే
వేడుకనే.
రానా
పెళ్లి
తర్వాత
దగ్గుబాటి
కుటుంబం
సోమవారం
సత్యనారాయణ
వ్రతాన్ని
భక్తి
శ్రద్దలతో
జరుపుకొన్నారు.
ఆ
పూజకు
సంబంధించిన
ఫోటోలు
సోషల్
మీడియాలో
వైరల్గా
మారాయి.
ఫ్యామిలి అంతా కలిసి ఫోటోకు ఫోజ్
ఇక
ఇంట్లో
సత్యనారాయణ
వ్రతం
సందర్భంగా
ఇంట్లో
కుటుంబ
సభ్యులందరూ
సంప్రదాయ
దుస్తులు
ధరించి
దిగిన
ఫోటో
వైరల్గా
మారింది.
వెంకటేష్,
సురేష్
బాబు
దంపతులతోపాటు
సమంత
కూడా
ఫ్యామిలీతో
చేరిపోయారు.
అయితే
ఈ
ఫోటో
చైతూ
మిస్
కావడం
గమనార్హం.
ఈ
ఫోటో
ఇప్పుడు
సోషల్
మీడియాలో
విస్త్రృతంగా
చక్కర్లు
కొడుతున్నది.
సమంతతో చైతన్య చిలిపిగా
రానా, మిహిక పెళ్లి ఒకవైపు జరుగుతుంటే మరో వైపు నాగచైతన్య చిలిపి పనులు చేస్తూ కెమెరాకు చిక్కారు. సమంత తలపై అక్షింతలు చల్లుతూ నాగచైతన్య కనిపించారు. సమంత మాత్రం ఇదేమీ పట్టించుకోకుండా రానా పెళ్లి వేడుకను చూస్తూ అందులో లీనమైపోయారు.
ప్రభాస్, అనుష్కకు ఆహ్వానం ఇవ్వలేదట
ఇదిలా
ఉండగా,
రానా,
మిహిక
పెళ్లికి
కేవలం
30
మంది
అతిథులను
మాత్రమే
ఆహ్వానించారు.
రాంచరణ్,
అల్లు
అర్జున్
మాత్రమే
పెళ్లికి
హాజరయ్యారు.
అయితే
బాహుబలి
టీమ్
ప్రభాస్,
అనుష్కకు
ఆహ్వానం
ఇవ్వలేదనే
విషయంపై
మీడియాలో
చర్చ
జరుగుతున్నది.
కోవిడ్
నిబంధనల
కారణంగానే
ఆ
ఇద్దరి
హాజరుకాలేదనే
విషయాన్ని
సన్నిహితులు
వెల్లడిస్తున్నారు.