Don't Miss!
- News స్కాట్లాండ్లో ట్రెక్కింగ్ కోసం వెళ్లి ఇద్దరు తెలుగు విద్యార్థులు మృతి
- Sports ముక్కలవుతున్న ముంబై.. హార్దిక్ను విమర్శిస్తూ నబీ పోస్ట్
- Lifestyle ఎండాకాలంలో ఈ ఫుడ్స్కు దూరంగా ఉండాలి.. లేదంటే డీహైడ్రేషన్ తప్పదు..
- Technology ధర రూ.1799 కే, Youtube ,UPI ఫీచర్లతో Itel కొత్త ఫీచర్ ఫోన్! సేల్ వివరాలు
- Automobiles ఈవీ ఓనర్లకు Google Maps గుడ్ న్యూస్.. ఇకపై మీకు ఈ టెన్షన్ ఉండదు.!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
అప్పుడు ఫస్ట్ టైమ్.. ఇప్పుడు సెకండ్ టైమ్.. సాయిపల్లవి సెన్సేషన్
ఫిదా భామ సాయి పల్లవి నెట్టింట సెన్సేషన్ స్టార్ గా అవతరించింది. యూత్ ఆడియన్స్ నెట్టింట అడుగుపెట్టారంటే చాలు మొదటగా సాయి పల్లవి పేరే సెర్చ్ చేస్తున్నారు. ఆమె డాన్స్, ఆకట్టుకునే చిందులు చూసేందుకు యువత మక్కువ చూపుతోంది. గతంలో ఫిదా సినిమాలోని 'వచ్చిండే పిల్లా మెల్లగా వచ్చిండే' పాటతో యంగ్ ఏజ్ అమ్మాయిలను గిలిగింతలు పెట్టిన సాయి పల్లవి.. ఈ మధ్యనే రౌడీ బేబీగా యమ హల్చల్ చేసింది. ఈ పాట నెట్టింట సెన్సేషన్స్ క్రియేట్ చేస్తూ రికార్డు స్థాయిలో వ్యూస్ రాబడుతోంది.
మారి 2 సినిమా ధనుష్ తో కలిసి ఓ రేంజ్ హంగామా చేసింది సాయి పల్లవి. ఈ సినిమాలో ధనుష్, సాయి పల్లవి జంటగా చిందులేసిన రౌడీ బేబీ సాంగ్ వరల్డ్ వైడ్ ఫేమస్ అయింది. విడుదలై చాలా రోజులైనప్పటికీ నెట్టింట ఎక్కడ చూసినా ఇదే పాట కనిపిస్తూ ట్రేండింగ్ లో ఉంది. ఈ పాటను ధనుష్ రాసి.. ఆలపించడం విశేషం. ధనుష్ టోన్, స్టెప్పులు, ఆయనతో సాయి పల్లవి చిందులు పాటలో హైలైట్ కావడంతో ఈ పాట దక్షిణాది పాటల్లోకెల్లా సరికొత్త రికార్డు నమోదు చేసింది.
రిలీజైన
కొన్ని
రోజుల్లోనే
100
మిలియన్
వ్యూస్
క్రాస్
చేసిన
ఈ
పాట..
అక్కడితో
ఆగకుండా
200,
300
దాటి
ఏకంగా
500
మిలియన్
వ్యూస్
సొంతం
చేసుకోవడం
విశేషం.
ఇప్పటికే
సాయి
పల్లవి
పాటల
విషయంలో
రెండు
రికార్డులు
ఉన్నాయి.
మొదటిది
ఫిదా
సినిమాలోని
వచ్చిండే
సాంగ్.
ఈ
సాంగ్
యూత్
కు
బాగా
నచ్చి
200
మిలియన్
వ్యూస్
ను
సొంతం
చేసుకుంది.
ఇది
ఒక
రికార్డయితే...
ఇప్పుడు
ధనుష్
తో
కలిసి
చేసిన
ఈ
రౌడీ
బేబీ
సాంగ్
ఏకంగా
500
మిలియన్
వ్యూస్
రాబట్టడం
మరో
రికార్డ్.
ఇక
ఇటీవలే
సూర్య
సరసన
ఎన్జీకే
సినిమాలో
నటించిన
సాయిపల్లవి..
భారీ
మల్టీస్టారర్
సినిమా
ఆర్ఆర్ఆర్
లో
హీరోయిన్
ఛాన్స్
పట్టేసిందని
సమాచారం.