Don't Miss!
- Technology ధర రూ.17999 కే 108MP కెమెరా, 6000mAh బ్యాటరీ, 6.78 అంగుళాల డిస్ప్లే 5G స్మార్ట్ఫోన్..!!
- News గంటా Vs అవంతి, బిగ్ ఫైట్ - గురు శిష్యుల్లో గెలిచేదెవరు..!?
- Finance Insurance Company: ఈ శని, ఆదివారాలు తెరిచి ఉండనున్న బీమా కంపెనీలు..
- Lifestyle సమ్మర్ బ్లాక్ బస్టర్ రిసిపి మ్యాంగో చికెన్ కర్రీ..!ఒక్కసారి రుచి చూస్తే మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంది
- Sports తలతిక్క నిర్ణయాలు: ఆ టీమ్కు అసలు సెన్స్ ఉందా: మాజీ లెజెండ్ ఫైర్
- Automobiles ముంబయి- అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ కోసం ‘బాలస్ట్లెస్' ట్రాక్.. దీని ప్రత్యేకతలు తెలుసా.??
- Travel గుడ్ప్రైడే రోజున లాంగ్వీకెండ్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ ప్లేస్లు చూసేయండి...
సమంత ఫ్రెండ్కు కరోనా.. ఇలా చేస్తే వైరస్ దూరమవుతుంది.. శిల్పా రెడ్డి వీడియో వైరల్
సమంత ఫ్రెండ్కు కరోనా, సమంతకు కూడా కరోనా అని రెండు మూడు రోజుల నుంచి ఒకటే వార్తలు వైరల్ అయ్యాయి.అయితే సమంత క్షేమంగా ఉందని, ఎలాంటి కరోనా సోకలేదని క్లారిటీ వచ్చింది. అయితే సమంత స్నేహితురాలు శిల్పా రెడ్డికి మాత్రం కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో సమంతకు కూడా సోకి ఉంటుందని ఊహాగానాలు మొదలయ్యాయి. అయితే సమంత మాత్రం క్షేమంగా ఉందనే వార్త బయటకు వచ్చింది. అదే సమయంలో శిల్పా రెడ్డి కూడా తన పరిస్థితిని వివరిస్తూ ఓ వీడియోను విడుదల చేసింది.
నాగ్ సైతం..
కింగ్
నాగార్జున
సైతం
శిల్పా
రెడ్డి
వీడియోను
చూడండని
సలహా
ఇచ్చాడు.
ఆమెకు
కరోనా
పాజిటివ్
వచ్చిందని,
అయితే
వాటిని
ఎలా
జయించాలో
ఎంతో
స్ఫూర్తివంతమైన
సలహాలు
ఇస్తోందని
ఆమెపై
ప్రశంసల
వర్షం
కురిపించాడు.
ఇంతకీ
ఆమె
చెప్పిన
సలహాలు,
సూచనలు
ఏంటో
ఓసారి
చూద్దాం.
అలా కరోనా వచ్చింది..
సమంతకు నిత్యం తోడుగా ఉండే శిల్పా రెడ్డి తనకు కరోనా ఎలా వచ్చిందో చెప్పుకొచ్చింది. తన ఇంటికి ఎవరో బంధువులు వచ్చారని, ఆపై వారిలో ఎవరికో ఒకరికి కరోనా వచ్చిన సమాచారం తెలిసిందని పేర్కొంది. ఆపై తమకూ పరీక్షలు నిర్వహించారని, దాంతో తనకు, తన భర్తకు పాజిటివ్ వచ్చిందని తెలిపింది.
ఎలాంటి లక్షణాలు లేవు..
అయితే తమకు ఎలాంటి లక్షణాలు లేవని అయినా పాజిటివ్ వచ్చిందని తెలిపింది. కరోనా ఎవ్వరికైనా వస్తుందని చెప్పడమే ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణమని పేర్కొంది. అయితే శ్రద్దగా వ్యాయామం, కొన్ని చిట్కాలు పాటిస్తే కరోనాను జయించవచ్చని చెప్పుకొచ్చింది.
Recommended Video
ఇలా చేయాలి..
తగిన
జాగ్రత్తలు,
ఆరోగ్యకరమైన
పౌష్టికాహారం,
డైట్
పాటిస్తే
కరోనా
నుంచి
బయటపడవచ్చని
వివరించింది.
రోగనిరోధక
శక్తిని
పెంచుకోవడానికి
ఎలాంటి
ఆహారం
తీసుకోవాలో
తెలిపింది.
ప్రతిరోజు
తప్పక
వ్యాయామం
అందులోనూ
ప్రాణాయామం
తప్పనిసరిగా
చేయాలని
తెలిపింది.
వెల్లుల్లి,
లవంగాలు,
తులసి
ఆకులు,
మిరియాలు,
పుదీనా
ఆకులు
రోగ
నిరోధక
శక్తిని
పెంచుతాయని
పేర్కొంది.