మరో సారి 'గజిని' కాంబినేషన్

By Staff

'గజిని' చిత్రంలో కలసి నటించిన సూర్య, నయనతార మరో సారి వెండి తెరపై కనువిందు చెయ్యనున్నారు. వీరిద్దరి కాంబినేషన్ లో తమిళంలో ఓ భారీ బడ్జెట్ చిత్రం రూపొందుతోంది. 'ఆదవన్' పేరుతో రూపొందుతున్న ఈ చిత్రానికి కె.యస్.రవికుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ముత్తు, నరసింహా, దశావతారం వంటి ప్రతిష్టాత్మకమైన చిత్రాలను అందించిన కె.యస్.రవికుమార్ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు వున్నాయి. తమిళనాడు ముఖ్యమంత్రి కరుణానిధి కుమారుడు స్టాలిన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఇప్పుడీ చిత్రం తెలుగులో అనువాదమవుతోంది. ఈ చిత్రం తెలుగు హక్కులను శ్రీ ఎన్.ఆర్.క్రియేషన్స్ అధినేత చందన రమేష్ దక్కించుకున్నారు. ఇంకా పేరు నిర్ణయించని ఈ చిత్ర కథ కలకత్తా బ్యాక్ డ్రాప్ లో జరుగుతుందని, యాక్షన్ మరియు ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందుతోందని చందన రమేష్ చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X