For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- Sports SRH Playing XI: అతనిపై వేటు..RCBతో తుది జట్టు ఇదే!
- News Telangana: బుధవారం నుంచే సమ్మర్ హాలీడేస్..
- Finance Banking News: ప్రభుత్వ బ్యాంకులకు ఆ అధికారం లేదు.. బాంబే హైకోర్టు సంచలన తీర్పు..
- Automobiles వందేళ్ల వయసులో తాత జోరు.. 50 ఏళ్ల ప్రీమియర్ పద్మినిలో షికారు.. వీడియో చూసేయండి
- Technology అద్భుతమైన డిజైన్ తో నోకియా కొత్త ఫోన్ Nokia N90 Flip ! వివరాలు
- Lifestyle నిద్రపోకపోతే వచ్చే సమస్యలివే.. తీవ్రంగా హెచ్చరిస్తున్న పరిశోధకులు..!
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
"ఓకే బంగారం" నటుడు ప్రభు లక్ష్మణ్ మృతి
Tamil
oi-Surya
By Srikanya
|
చెన్నై: మణిరత్నం దర్శకత్వంలో రూపొందిన "ఓకే బంగారం" చిత్రంలో నటించిన ప్రభు లక్ష్ణణ్ ఈ రోజు మృతి చెందారు. ఆయన హార్ట్ ఎటాక్ తో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలియచేసారు. మధురైలో ఆయన తుది శ్వాస విడిచారు. తన జోవియర్ నేచర్ తో చాలా మందికి మంచి మితృుడుగా ఉంటూ వస్తున్నారు.
లక్ష్మణ్ మృతికి తమిళ ఇండస్ట్రీ మాత్రమే కాక..తెలుగు నుంచి కూడా చాలా మంది నటులు ట్విట్టర్ ద్వారా తమ సంతాపం తెలియచేసారు. తాజాగా సందీప్ కిషన్ సోషల్ నెట్ వర్కింగ్ సైట్ల ద్వారా సంతాపం తెలియచేసారు.
Shocked to hear that Prabhu Lakshman Buddy is no more...one of the most genuine & nicest ppl I have ever met..RIP buddy...you will be missed
Posted by Sundeep Kishan on5 November 2015
ఫేస్బుక్ ద్వారా లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
English summary
Actor and socialite Prabhu Lakshman has passed away. He suffered a heart attack and breathed his last in Madurai on Thursday, 5 November.