Don't Miss!
- Sports సూపర్ సండే: సునామీ సన్రైజర్స్ను ఢీకొట్టేదెవరు: నెక్స్ట్ మ్యాచ్ డీటెయిల్స్ ఇవే
- News గంటాకు సీటు ఖరారు - టీడీపీ తుది జాబితా విడుదల, లిస్టులో..!!
- Automobiles కొత్త స్కూటర్ కొనేవారికి గుడ్ న్యూస్.. ఏథర్ రిజ్టా ప్రీ బుకింగ్లు ప్రారంభం.. రూ. 999 చెల్లిస్తే చాలు
- Travel గుడ్ప్రైడే రోజున లాంగ్వీకెండ్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ ప్లేస్లు చూసేయండి...
- Finance ICICI: ఐసీఐసీఐ బ్యాంక్ డివిడెండ్ ప్రకటిస్తుందా..!
- Lifestyle అమ్మాయిలూ! హెయిర్ స్ట్రెటనింగ్, కలరింగ్ అంటూ హెయిర్ స్టైల్ కు పోతే ..కిడ్నీలు పోతాయి..జాగ్రత్త సుమీ..!
- Technology వాట్సాప్ కాలింగ్ ఫీచర్ వినియోగిస్తున్నారా.. అయితే ఈ అప్డేట్ మీకోసమే..!!
అదితిరావు జోరు.. ప్రముఖ దర్శకుడితో..
సమ్మోహనం చిత్రం ఘన విజయం తర్వాత అందాల భామ అదితిరావు హైదరీ సినిమాల వేగం పెరిగింది. ప్రస్తుతం మణిరత్నం రూపొందిస్తున్న నవాబు చిత్రంలో జర్నలిస్టు పాత్రలో కనిపించనున్నారు. అయితే తమిళంలో విలక్షణ దర్శకుడిగా పేరు ఉన్న మిస్కన్ రూపొందించే చిత్రంలో నటించడానికి అదితి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం.
మిస్కిన్ చిత్రంలో కరుణానిధి మనవడు ఉదయనిధి హీరోగా నటించనున్నట్టు తెలిసింది. వాస్తవానికి శంతను భాగ్యరాజ్తో సినిమాను రూపొందించాలని భావించారు. కానీ కొన్ని కారణాల వల్ల ఉదయనిధి స్టాలిన్ పేరు తెరపైకి వచ్చింది.
అలాగే దర్శకుడు రాం, సినిమాటోగ్రాఫర్ పీసీ శ్రీరాం కాంబినేషన్లో వచ్చే సినిమాలో కూడా నటించాలని ఆఫర్ వచ్చినట్టు సమాచారం. అయితే ఈ సినిమాపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని సినీ వర్గాలు వెల్లడిస్తున్నాయి.
ప్రస్తుతం మణిరత్నం మణిరత్నం నవాబు చిత్రంతోపాటు సంకల్స్ దర్శకత్వంలో రూపొందే 9000 కేఎంపీహెచ్ చిత్రంలో నటిస్తున్నది. స్పేస్ అడ్వెంచర్ కథా నేపథ్యంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న సంగతి తెలిసిందే.