Don't Miss!
- News 25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి!: మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలనం
- Lifestyle గాడిదపాలు అమ్మి కోట్ల వ్యాపారం.. లీటరు ధర రూ.7,000లు పైమాటే..!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Sports IPL 2024: హార్దిక్ పాండ్యా చెత్త కెప్టెన్సీనే ముంబై ఇండియన్స్ కొంపముంచింది: క్రీడా మంత్రి
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
రజనీకాంత్ హిమాలయాల నుండి తిరిగి రాగానే ఆయనకు డబుల్ బొనాంజా...
ఇటీవలే, రజినీకాంత్ సినిమా 'రోబో' బాక్స్ ఆఫీసులు లో సెన్సేషన్ ని సృష్టించింది. ఆశించిన దానికంటే ఎక్కువ కల్లెక్షన్ లు వచ్చాయి. ఇప్పటి కూడా కొన్ని ప్రాంతాల్లో, అదీ సెలవు రోజుల్లో అస్సలు టికెట్స్ దొరకట్లేదట. అది అలా ఉంటె, 'రోబో' నే రజినీకాంత్ ఆఖరి సినిమా అని కొందరు అన్నారు. కానీ ఇప్పుడు నిజం కాదని అనిపిస్తోంది. ఎందుకంటే, కే.ఎస్.రవి కుమార్ దర్శకత్వం లో మరో సినిమా చేయబోతున్నాడని వార్తలోచ్చాయ్. ఇంతకముందు, వీళ్లిద్దరూ కలిసి 'నరసింహా' సినిమా చేసారు. ఆ సినిమా లో రమ్య కృష్ణ పాత్ర (నీలాంబరి) ఎంత హిట్ అయ్యిందో అందిరికి గుర్తుండే ఉంటుంది.
ప్రస్తుతం, రజినీకాంత్ హిమాలయాల్లో హాలిడే ట్రిప్ ని ఎంజాయ్ చేస్తున్నాడు. ఆ ట్రిప్ నుంచి తిరిగి రాగానే, ఆయన కొత్త సినిమా షూటింగ్ మొదలుపెడతాడని సమాచరం. అంతే కాదు, రజినీకాంత్ 'బాష' రిమేక్ కూడా చేయబోతున్నాడట. మరి అది ఎంత వరకు నిజమో వేచి చూద్దాం.