Don't Miss!
- Finance HUL: రూ.24 డివిడెండ్ ప్రకటించిన హిందుస్థాన్ యూనిలీవర్..
- News వివేకా కేసులో మరో అనూహ్య ట్విస్ట్- విచారణ నుంచి తప్పుకున్న జడ్జి..!
- Automobiles కొత్త ఆస్టన్ మార్టిన్ వాంటేజ్ కూల్ స్పోర్ట్స్ కారు లాంచ్.. గంటకు 325 కి.మీ వేగం.. ధర, ఫీచర్లు ఇవే..
- Technology Nokia మాతృ సంస్థ HMD నుంచి మూడు కొత్త ఫోన్లు లాంచ్! ధర, స్పెసిఫికేషన్ల వివరాలు
- Sports సూపర్మ్యాన్ స్టబ్స్: మెరుపు ఫీల్డింగ్తో ఢిల్లీని గెలిపించాడు! Video
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
భారతీయుడు సీక్వెల్ హీరో కమల్ కాదు..మరి
శంకర్, కమల్ హాసన్ కాంబినేషన్ లో వచ్చిన భారతీయుడు చిత్రం ఎంత సంచలన విజయం సాధించిందో తెలిసిందే. ఇప్పుడా చిత్రం సీక్వెల్ తీయటానకి దర్శకుడు శంకర్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. అయితే ఆ చిత్రంలో హీరోగా కమల్ ని కాకుండా అజిత్ ని తీసుకోవాలని నిర్ణయించినట్లు సమాచారం. జీన్స్ సమయంలోనే శంకర్,అజిత్ కలిసి పనిచేయాల్సింది కానీ కుదురలేదు. దాంతో ఇన్నాళ్ళకు ఆ టైమ్ వచ్చినట్లు భావిస్తున్నారు. అందులోనూ గ్లాంబ్లర్ చిత్రం ఘన విజయం సాధించటంతో శంకర్ ఈ హీరోతో చెయ్యాలని భావిస్తున్నారు. ఇక ప్రస్తుతం శంకర్.. త్రీ ఇడియట్స్ రీమేక్ చిత్రం చేస్తున్నారు.
హిందీలో ఘనవిజయం సాధించిన 'త్రీ ఇడియట్స్" చిత్రం కావటం,శంకర్ దర్సకత్వం లో సినిమా రావటంతో మంచి క్రేజ్ వస్తోంది. అమీర్ఖాన్, మాధవన్, శర్మన్జోషి నటించిన ఈ చిత్రం రైట్స్ ని జెమినీ ఫిలిం సర్క్యూట్ సంస్థ సొంతం చేసుకుని నిర్మిస్తున్నారు. ఇక తెలుగు, తమిళ భాషల్లో నిర్మించనున్న ఈ చిత్రంలో అమీర్ఖాన్ పాత్రకు విజయ్ను,ఇతర రెండు పాత్రలకు జీవా, శ్రీరామ్లను చేస్తున్నారు. మరో కీలక పాత్రలో సత్యరాజ్ నటిస్తున్నారు. హీరోయిన్గా ఇలియానా అదరకొట్టనుంది.