For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- Sports IPL 2024: రుతురాజ్ గైక్వాడ్పై అంబటి రాయుడు విమర్శలు.. తప్పుబట్టిన సిక్సర్ల సిద్దు!
- Lifestyle మండిపోయే ఎండలో చల్లగా దద్దోజనాన్ని ఇలా చేసుకోండి..?
- News సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ కు వెళ్లేవారికి గుడ్ న్యూస్
- Automobiles కారులో ఎక్కువ సౌండ్తో మ్యూజిక్ వింటూ వెళ్తున్నారా.. మీ కారు ప్రమాదానికి గురయ్యే అవకాశం ఎక్కువ.. ఎందుకంటే??
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
అపరిచితుడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన అరుంధతి...
Tamil
oi-Saraswathi N
By Sindhu
|
'అపరిచితుడు" చిత్రంలో రాము పాత్రను పోషించిన విక్రమ్, 'అరుంధతి" చిత్రంలో జేజమ్మగా అదరగొట్టిన అనుష్క జంటగా త్వరలో ఓ సినిమా రూపొందబోతుందని సమాచారమ్. ఈ చిత్రాన్ని తమిళంలో 'మదరాసపట్నం" అనే చిత్రాన్ని రూపొందించిన విజయ్ దర్శకత్వం వహించగా, మోహన్ నటరాజన్ నిర్మించనున్నారని తెలిసింది. ఇప్పటికే విజయ్ స్క్రిప్ట్ ను విక్రమ్, అనుష్కలకు వివరించగా కథ నచ్చేయడంతో ఈ చిత్రంలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారమ్. ఇక అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని నవంబర్ లో ఈ చిత్రాన్ని సెట్స్ మీదకు తీసుకురావడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. తొందరగా ష్యూటింగ్ పూర్తి చేసి వచ్చే ఏడాది వేసవిలో చిత్రాన్ని విడుదల చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారు.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Read more about: అనుష్క విక్రమ్ విజయ్ మదరాసపట్నం మోహన్ నటరాజన్ anushka vikram vijay madrasapattinam mohan natarajan
Story first published: Thursday, October 21, 2010, 17:18 [IST]
Other articles published on Oct 21, 2010