ఏ మాయ చేసావె డైరెక్టర్ చేతిలో వేశ్యగా మారిన బిందు మాధవి..

By Sindhu

'ఘర్షణ", 'ఏ మాయ చేసావె" లాంటి హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించిన గౌతమ్ మీనన్ ఫోటాన్ కథాస్ పేరిట ఓ బ్యానర్ ను ఆరంభించిన విషయం తెలిసిందే. ఈ బ్యానర్ లో బిందు మాధవి హీరోయిన్ గా 'వెప్పమ్" అనే తమిళ సినిమాని గౌతమ్ మీనన్ నిర్మిస్తున్నాడు. ఈ చిత్రానికి గౌతం అసిస్టెంట్ డైరెక్టర్ అంజనా అలీఖాన్ ను దర్శకుడు పరిచయం చేస్తున్న ఈ సినిమాలో బిందు మాధవి వేశ్యగా నటిస్తోంది.

అంజనా దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం ఇప్పటికే కోలీవుడ్ వర్గాలను ఆకట్టుకుంటోంది. ఈ చిత్రంలో తెలుగు హీరో నాని హీరోగా ప్రధాన పాత్ర చేస్తుండగా కథానాయికగా ఈ సినిమాలో బిందుమాధవి ఫుల్ గ్లామర్ గా నటిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రంలో తన ఫోటోలు పలువురు తమిళ దర్శక, నిర్మాతల దష్టిని ఆకట్టుకున్నాయని సమాచారం. ఖచ్చితంగా ఈ సినిమా తర్వాత కోలీవుడ్ లో బిందు మాధవి కెరియర్ బాగుంటుందని చెన్నై వర్గాలు అంటున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X