For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- Finance Adani-Birla: అదానీని టార్గెట్ చేసిన బిర్లా.. ఆ సిమెంట్ ఫ్యాక్టరీ కొనుగోలు..
- Automobiles ట్రాఫిక్లో ఉన్నప్పుడు ఈ పొరపాట్లు చేశారో.. ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్లే.!!
- News ఎన్నికల ఏజెంట్లుగా వాలంటీర్లు - సీన్ రివర్స్...!!
- Sports రుతురాజ్ చెత్త రికార్డు.. చరిత్రలో ఒకే ఒక్కడు!
- Technology Nokia 225 4G 2024 మోడల్ ధర, స్పెసిఫికేషన్లు మరియు డిజైన్ లీక్! వివరాలు
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
ఏ మాయ చేసావె డైరెక్టర్ చేతిలో వేశ్యగా మారిన బిందు మాధవి..
Tamil
oi-Saraswathi N
By Sindhu
|
'ఘర్షణ", 'ఏ మాయ చేసావె" లాంటి హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించిన గౌతమ్ మీనన్ ఫోటాన్ కథాస్ పేరిట ఓ బ్యానర్ ను ఆరంభించిన విషయం తెలిసిందే. ఈ బ్యానర్ లో బిందు మాధవి హీరోయిన్ గా 'వెప్పమ్" అనే తమిళ సినిమాని గౌతమ్ మీనన్ నిర్మిస్తున్నాడు. ఈ చిత్రానికి గౌతం అసిస్టెంట్ డైరెక్టర్ అంజనా అలీఖాన్ ను దర్శకుడు పరిచయం చేస్తున్న ఈ సినిమాలో బిందు మాధవి వేశ్యగా నటిస్తోంది.
అంజనా దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం ఇప్పటికే కోలీవుడ్ వర్గాలను ఆకట్టుకుంటోంది. ఈ చిత్రంలో తెలుగు హీరో నాని హీరోగా ప్రధాన పాత్ర చేస్తుండగా కథానాయికగా ఈ సినిమాలో బిందుమాధవి ఫుల్ గ్లామర్ గా నటిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రంలో తన ఫోటోలు పలువురు తమిళ దర్శక, నిర్మాతల దష్టిని ఆకట్టుకున్నాయని సమాచారం. ఖచ్చితంగా ఈ సినిమా తర్వాత కోలీవుడ్ లో బిందు మాధవి కెరియర్ బాగుంటుందని చెన్నై వర్గాలు అంటున్నాయి.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Read more about: బిందు మాధవి గౌతమ్ మీనన్ వెప్పమ్ ఘర్షణ ఏ మాయ చేసావె bindu madhavi gautam menon veppam gharshana ye maya chesave
Story first published: Friday, November 12, 2010, 11:47 [IST]
Other articles published on Nov 12, 2010