For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- News బీజేపీలో చేరిన నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి: ఆ నియోజకవర్గం నుంచే పోటీ
- Sports CSK vs LSG: అతని వల్లే గెలిచే మ్యాచ్లో ఓడాం: రుతురాజ్ గైక్వాడ్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
శరత్ కుమార్పై కేసు నమోదు.. ఆ ల్యాండ్ ఏమైంది!
Tamil
oi-Dornadula Tirumala
|
తమిళ చిత్ర పరిశ్రమ నడిగర్ సంఘంలో అను నిత్యం ఏదో ఒక వివాదం చెలరేగుతూనే ఉంది. తాజగా సీనియర్ నటుడు శరత్ కుమార్ పై కాంచీపురం పోలీస్ లు కేసు నమోదు చేశారు. తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన నడిగర్ సంఘం 26 సెంట్ల స్థలాన్ని అమ్మేసినట్లు శరత్ కుమార్ పై అభియోగం ఉంది.
గతంలో శరత్ కుమార్ నడిగర్ సంఘం అధ్యక్షులుగా ఉన్నారు. ఆ సమయంలో అనేక అక్రమాలు జరిగినట్లు ప్రస్తుతం ఉన్న నడిగర్ సంఘం సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈమేరకు వారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది.
శరత్ కుమార్ తో పాటు రాధారవి, సెల్వరాజ్ పై కూడా కేసు నమోదైంది. వీరంతా శరత్ కుమార్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో సభ్యులుగా ఉన్నారు.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
English summary
Case filed on senior actor Sarath Kumar. Nadighar Sangham land issue became hot topic
Story first published: Friday, June 29, 2018, 15:43 [IST]
Other articles published on Jun 29, 2018