Don't Miss!
- News సూర్య గోచారంతో మే 13వరకు ఈ రాశులకు సంపద వర్షం
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Sports DC vs GT: అందుకే డేవిడ్ వార్నర్ను పక్కన పెట్టాం: రిషభ్ పంత్
- Lifestyle ఈ బ్లడ్ గ్రూప్ దొరకడం చాలా కష్టం..కొంటే ధర ఎంతో తెలుసా..?
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
దేవి ఆమెతో తిరుగుతున్నాడని చార్మి ఏడుపు?
దేవిశ్రీ ప్రసాద్, గాయని మమతామోహన్ దాస్ ల మధ్య ఎఫైర్ శృతిమించి రాగాన పడుతున్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ రీసెంట్ గా చెన్నైలో ఓ హాట్ పార్టీకి అటెండయ్యారు. సూర్యతో చేసిన సింగమ్ సినిమా హిట్టవటంతో దానికి పాటలిచ్చిన దేవిశ్రీకి డిమాండ్ తమిళంలో విపరీతంగా పెరిగిపోయింది. దాంతో ఈ ఆనందాన్ని సెలబ్రేట్ చేసుకోవటానికి మమతా మోహన్ దాస్ తో కలసి పబ్ లలో, పార్టీలలో దేవి దర్శనమిస్తున్నాడు. అంతేగాక మమతని తమిళంలోని కొన్ని చిత్రాలకు రికమెండ్ చేస్తున్నాడు.
ఇదంతా ఒకెత్తు అయితే మొన్న గురువారం దేవి, మమతా కలిసి కరాటే కిడ్ చిత్రానికి ప్రీమియర్ షోకి అటెండయ్యి చివరి వరకూ కూర్చుని ఎంజాయ్ చేసారు. ఇది ఫోటోలతో సహా బయిటకు రావటంతో చార్మి ఒంటికి కారం రాసుకున్న ఫీలింగ్ ఉందని చెప్తున్నారు. ఆ మధ్య తను నటించిన సయ్యాట చిత్రానికి సంగీతం అందించి ఆడియో పంక్షన్ కి వచ్చి, తనతో ఆడిపాడిన దేవి అప్పుడే మరో మగువతో ఉండటం జీర్ణించుకోలేకపోతోంది. అసలే కెరీర్ పరంగా బాగా డల్ గా ఉన్న చార్మికి ఈ కొత్త చిక్కు వచ్చి పడటం ఇబ్బందే అంటున్నారు.