Don't Miss!
- News కేసీఆర్కు మరో షాక్: బీఆర్ఎస్కు కడియం శ్రీహరి, కావ్య గుడ్బై, వరంగల్ కాంగ్రెస్ ఎంపీగా బరిలో
- Sports RR vs DC: రఫ్ఫాడించిన ఆవేశ్ ఖాన్.. ఓడిపోయే మ్యాచ్లో గెలిచిన రాజస్థాన్ రాయల్స్!
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
మళ్లీ ప్రభుదేవా, నయనలకు సమన్లు! జనవరి 21 హాజరు కావాలని ఆదేశం
విచారణ కోసం కోర్టుకు హాజరుకాని ప్రభుదేవా, నయనతారలకు చెన్నై కోర్టు మరో అవకాశం ఇచ్చింది. జనవరి 21వ తారీఖున కోర్టుకు హాజరు కావాల్సిందిగా ఆదేశించింది. ఇటీవల కోర్టు ప్రభుదేవా, నయనలకు సమన్లు పంపింది. అయితే ఆ సమన్లను వారు తిరస్కరించారు. దీంతో అవి తిరిగి వచ్చాయి. సమన్లు తిరిగి వచ్చిన అనంతరం కోర్టు మరోసారి వారికి ఉత్తర్వుల్ని పంపాలని నిర్ణయించింది. దీంతో వారికి మూడోసారి ఉత్తర్వులు పంపినట్లవుతుంది.
ప్రభుదేవా భార్య రమాలత్ తనను భర్త ప్రభుదేవా నిర్లక్షం చేస్తున్నాడని, ఇంటికి, మా ఖర్చులకు కూడా డబ్బులు ఇవ్వడం లేదని, తన వద్దనే ప్రభుదేవా ఉండేటట్లు ఆమె చెన్నై కోర్టును ఆదేశించింది. నయనతారతో తిరుగుతూ తనను పట్టించుకోవడం లేదని ఆమె కోర్టుకు తెలిపింది. అందుకు స్పందించిన కోర్టు ప్రభుదేవా, నయనతారలను ఇప్పటికే రెండుసార్లు ఉత్తర్వులను పంపినప్పటికి వారి నుండి స్పందన లేదు. రెండోసారి సమన్లను తిప్పి పంపారు. దీంతో మరోసారి సమన్లను పంపేందుకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది.