Don't Miss!
- Lifestyle నిద్రపోకపోతే వచ్చే సమస్యలివే.. తీవ్రంగా హెచ్చరిస్తున్న పరిశోధకులు..!
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
- News పోటీ నుంచి తప్పుకున్న శ్రీరాములు భార్య, రంగంలోకి గాలి జనార్దన్ రెడ్డి, వార్ వన్ సైడ్ కాదు, పోటీ !
- Finance IPO News: ఐపీవో బంపర్ లిస్టింగ్.. తొలిరోజే అప్పర్ సర్క్యూట్ తాకి భారీ లాభాలు.. కొన్నారా..
- Sports ప్రశాంతంగా ఉన్నా.. ఇక చాలు- నరైన్ షాకింగ్ కామెంట్స్
- Automobiles ఈ కార్లు కొనుగోలు చేసేవారికి శుభవార్త!.. మైండ్ బ్లోయింగ్ డిస్కౌంట్స్
- Technology Android 15 Features ఆండ్రాయిడ్ 15 లో క్వారంటైన్ ఫీచర్.. ఎలా పనిచేస్తుంది.. ఏంటి ఉపయోగం..??
నేషనల్ అవార్డుని సూపర్ స్టార్ కి అంకితం చేసిన హీరో...!
జాతీయ ఉత్తమ నటుడు అవార్డును పొందిన తమిళ సూపర్ స్టార్ రజినీ కాంత్ అల్లుడు ధనుష్ తన అవార్డును మామ రజినీకాంత్ కి అంకితం చేస్తున్నట్లు తెలిపాడు. ధనుష్ మీడియాతో మాట్లాడుతూ తనకు లభించిన ఈ అవార్డును హాస్పటల్ లో ఉన్న మామ రజినీకాంత్ త్వరగా కోలుకోవాలని, తనకి అంకితమిస్తున్నట్లు తెలిపాడు. ఈ అవార్డు వస్తుందని ఎక్స్ పెక్ట్ చేయాలేదు. చాలా ఆనందంగా వుంది. ఫస్ట్ ఈ అవారుడ్ రావడానికి కారకులైన దర్శకుడు వెట్రిమారన్ మరియు సెల్వరాఘవన్ కు నా స్పెషల్ థాక్స్ తెలుపుకొంటున్నాను అని చెప్పారు. నిన్న ప్రకటించిన వ జాతీయ ఫిలిం అవార్డులలో ఉత్తమ నటుడి విభాగంలో మలయాళ నటుడు సలీం కుమార్ తో ధనుష్ ఈ అవార్డును పంచుకున్నాడు.
తమిళ హిట్ మూవీ 'ఆడుకలం'లో నటనకు గాను బెస్ట్ యాక్టర్ అవార్డు వచ్చింది. ప్రస్తుతం రజినీ కాంత్ చెన్నైలోని రామచంద్ర మెడికల్ సెంటర్ ఆసుపత్రిలో ఉన్నారు. ఆయన త్వరగా కోలుకుని ఇంటికి వచ్చాక సెలబ్రేషన్స్ చేసుకుంటామని ధనుష్ అన్నారు.