For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- Sports RR vs DC: కన్నీటి పర్యంతమైన రియాన్ పరాగ్!
- News గ్యాంగ్స్టర్, రాజకీయ నేత ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో మృతి
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
'బృందావనం' తమిళ రైట్స్ కోసం ఆ హీరోలిద్దరూ ఫైట్
Tamil
oi-Surya Prakash Josyula
By Srikanya
|
జూ ఎన్టీఆర్ హీరోగా వంశీ పైడిపల్లి రూపొందించిన "బృందావనం" చిత్రం విజయం సాధించటంతో తమిళ రైట్స్ కి మంచి పోటీ ఏర్పడినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా విజయ్, ధనుష్ ఈ చిత్రం చేయాలని ఇప్పటికే స్పెషల్ స్క్రీనింగ్ చూసి తమ నిర్మాతలను ఎలర్ట్ చేసినట్లు చెప్తున్నారు. ఇక విజయ్ అయితే ఇప్పటికే దిల్ రాజుతో రైట్స్ విషయంపై డిస్కషన్ చేసినట్లు వినికిడి. ఇద్దరు హీరోయిన్స్ తో రొమాంటిక్ ఎంటర్టైనర్ గా ఓ మాస్ హీరో చేయటం వారిని బాగా ఆకర్షిస్తోంది. మరో ప్రక్క బొమ్మరిల్లు చిత్రాన్ని తమిళంలో రీమేక్ చేసి హిట్టు కొట్టిన ఎడిటర్ మోహన్ కూడా ఈ చిత్రం రైట్స్ ఎంక్వైరీ చేస్తున్నట్లు సమాచారం.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Read more about: ధనుష్ విజయ్ జూ ఎన్టీఆర్ బృందావనం దిల్ రాజు కాజల్ సమంత dhanush vijay jr ntr brindavanam dil raju kajal samantha
Story first published: Thursday, October 21, 2010, 10:22 [IST]
Other articles published on Oct 21, 2010