'బృందావనం' తమిళ రైట్స్ కోసం ఆ హీరోలిద్దరూ ఫైట్

By Srikanya

జూ ఎన్టీఆర్ హీరోగా వంశీ పైడిపల్లి రూపొందించిన "బృందావనం" చిత్రం విజయం సాధించటంతో తమిళ రైట్స్ కి మంచి పోటీ ఏర్పడినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా విజయ్, ధనుష్ ఈ చిత్రం చేయాలని ఇప్పటికే స్పెషల్ స్క్రీనింగ్ చూసి తమ నిర్మాతలను ఎలర్ట్ చేసినట్లు చెప్తున్నారు. ఇక విజయ్ అయితే ఇప్పటికే దిల్ రాజుతో రైట్స్ విషయంపై డిస్కషన్ చేసినట్లు వినికిడి. ఇద్దరు హీరోయిన్స్ తో రొమాంటిక్ ఎంటర్టైనర్ గా ఓ మాస్ హీరో చేయటం వారిని బాగా ఆకర్షిస్తోంది. మరో ప్రక్క బొమ్మరిల్లు చిత్రాన్ని తమిళంలో రీమేక్ చేసి హిట్టు కొట్టిన ఎడిటర్ మోహన్ కూడా ఈ చిత్రం రైట్స్ ఎంక్వైరీ చేస్తున్నట్లు సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X