twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'బృందావనం' తమిళ రైట్స్ కోసం ఆ హీరోలిద్దరూ ఫైట్

    By Srikanya
    |

    జూ ఎన్టీఆర్ హీరోగా వంశీ పైడిపల్లి రూపొందించిన "బృందావనం" చిత్రం విజయం సాధించటంతో తమిళ రైట్స్ కి మంచి పోటీ ఏర్పడినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా విజయ్, ధనుష్ ఈ చిత్రం చేయాలని ఇప్పటికే స్పెషల్ స్క్రీనింగ్ చూసి తమ నిర్మాతలను ఎలర్ట్ చేసినట్లు చెప్తున్నారు. ఇక విజయ్ అయితే ఇప్పటికే దిల్ రాజుతో రైట్స్ విషయంపై డిస్కషన్ చేసినట్లు వినికిడి. ఇద్దరు హీరోయిన్స్ తో రొమాంటిక్ ఎంటర్టైనర్ గా ఓ మాస్ హీరో చేయటం వారిని బాగా ఆకర్షిస్తోంది. మరో ప్రక్క బొమ్మరిల్లు చిత్రాన్ని తమిళంలో రీమేక్ చేసి హిట్టు కొట్టిన ఎడిటర్ మోహన్ కూడా ఈ చిత్రం రైట్స్ ఎంక్వైరీ చేస్తున్నట్లు సమాచారం.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X