Don't Miss!
- News ఉరేయాలన్న బొత్స తండ్రి సమానుడా ? వైఎస్ నూ వదల్లేదుగా- జగన్ కు షర్మిల కౌంటర్..!
- Sports ఒక్కసారి కమిటైతే నా మాట నేనే వినను- కమిన్స్ Video
- Travel ఐఆర్సిటీసి వారి హైదరాబాద్ టు అహ్మదాబాద్ 8 రోజుల ట్రైన్ టూర్ ప్యాకేజీ...
- Finance Gold Bonds: గోల్డ్ బాండ్స్ ప్రీమెచూర్ ధర ప్రకటించిన ఆర్బీఐ.. పూర్తి వివరాలివే..
- Automobiles సేఫ్టీలో మహీంద్రా బొలెరో నియోకు కేవలం 1-స్టార్ రేటింగ్.. దీనిపై కంపెనీ ఏమందంటే??
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
- Lifestyle వేసవిలో కడుపులో చల్లగా ఉంచే కీరకాయ పెరుగుపచ్చడి-అన్నం, రోటీ లేదా చపాతీ దేనికైనా...
జోష్ కార్తీకకు డైరక్టర్ వార్నింగ్...
జోష్ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన కార్తీక(రాధ కూతురు) ఆ తర్వాత తెలుగులో కనిపించలేదు. అయితే తమిళంలో హీరో జీవా సరసన కో అనే చిత్రంలో చేసింది. అయితే ఇటీవల మీడియా సమావేశంలో ఆమెను కథేంటి అని అడిగితే గబగబా చెప్పయ్యబోతే అక్కడున్న దర్శకుడు అడ్డుపడి నవ్వుతూ...తెరపై చూడండి అని మీడియాకు చెప్పి కట్ చేసాడుట. అయితే ఆ తర్వాత ఆమె తెలివి తక్కువ తనానికి మందలించి ఎక్కడా స్టోరీ లైన్ గురించి చెప్పద్దని, చివరకు స్నేహితుల వద్ద కూడా లీక్ చేయద్దని అన్నాడుట. ఎందుకంటే పెదవి దాటితే పృధ్వి దాటుతుందే అనే సామెత చెప్పి వివరణాత్మకంగా గతంలో జరిగిన సంఘటనలు వివరించాడుట. దాంతో ఇప్పుడు కార్తీకను ఎవరైనా ఆ చిత్రం గురించి అడిగితే నవ్వతూ తీసిపారేస్తోందిట. అంతగా పట్టుపడితే తన డైరక్టర్ ని అడగమని చెప్తోంది. ఇక కార్తీక మరో మళయాళ చిత్రంలో కూడా చేస్తోంది. ప్రముఖ చిత్రకారుడు రవివర్మ జీవిత చరిత్ర ఆధారంగా చేస్తున్న చిత్రంలోనూ ఆమె నటిస్తోంది. ఇక రాధ తన కూతురు కోసం తన పాతపరిచాలను తిరగతోడుతోందని చెన్నై వర్గాలు చెప్తున్నాయి.