twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘ఈనాడు’ కు ‘మల్లన్న’ భయం

    By Staff
    |

    విక్రమ్, శ్రియ జంటగా రూపొంది సినిమా విడుదలకు ఎక్కువ ప్రింట్లతో భారీయెత్తున ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తురున్నారు. దీంతో ఈనాడు సినిమా విడుదలలతో జాప్యం జరుగుతోంది. వాస్తవానికి ఈ నెలలోనే కమలహాసన్, వెంకటేష్ కాంబినేషన్లో రూపొందుతున్న 'ఈనాడు" ని విడుదల చేయాలనుకున్నారట. కానీ, 'మల్లన్న"కి ఎక్కువ థియేటర్లు కేటాయించడంతో, కమలహాసన్ 'ఈనాడు సినిమా విడుదలని వాయిదా వేశారని వినికిడి. సెప్టెంబర్ నెలలో ఈ చిత్రాన్ని విడుదల చేస్తారట.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X