Don't Miss!
- Sports CSK vs LSG: శతక్కొట్టిన రుతురాజ్ గైక్వాడ్.. చితక్కొట్టిన శివమ్ దూబే!
- News బాలయ్య ఎన్నికల ప్రచార జోరు: కీలక హామీలు
- Lifestyle గాడిదపాలు అమ్మి కోట్ల వ్యాపారం.. లీటరు ధర రూ.7,000లు పైమాటే..!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
హీరోయిన్స్ ప్రెవైట్ యవ్వారం..ఇరుక్కున్నారు
చెన్నై: సరదా ఒక్కోసారి ఇరికించేలా చేస్తుంది. ఇప్పుడు నజ్రియా నజ్రిమ్, రంజనీ హరిదాస్ ల పరిస్దితి అలాగే ఉంది. ఈ హీరోయిన్స్ ఇద్దరూ...కోదండ్ లో ఓ ఏనుగుపై ఎక్కి స్వారీ చేసారు. ఆ రెండు ఏనుగులూ స్టేట్ పారెస్ట్ డిపార్టమెంట్ కు చెందినవి. సినిమాకు సంభంధం లేకుండా సరదాగా చేసిన ఈ ఎడ్వంచర్ వారిని ఇబ్బందుల్లో పడేసింది.
ఫేస్బుక్ ద్వారా లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు
వి.కె. వెంకటచలమ్ సెక్రటరీ...హెరిటేజ్ ఏనిమల్ టాస్క్ ఫోర్స్ త్రిచూర్ కు చెందిన అధికారి ఈ విషయమై కంప్లైంట్ చేసారు. ఈ విషమయై ఏనిమల్ వెల్ఫైర్ బోర్డ్ అధికారులు, ఛీఫ్ కన్వీనర్..ఫారెస్ట్ అండ్ డైరక్టర్ జనరల్ కూడా ఇరుక్కున్నారు.
డిసెంబర్ 4,2014లో హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ ప్రకారం...ఏనిమల్ వెల్ఫేర్ బోర్డ్ అనుమతి లేనిదే ఎవరూ వాటిపై స్వారీ చేయరాదు. ఫారెస్ట్ డిపార్టమెంట్ కు ఆ ఏనుగలపై ఓనర్ షిప్ సర్టిఫికేట్ లేనప్పటికీ, సెంట్రల్ ఏనిమల్ వెల్ఫేర్ బోర్డ్ నుంచి ఫర్మిషన్ తెచ్చుకోవాల్సిందే అంటున్నారు.
అయితే ఈ హీరోయిన్స్ ఇద్దరూ ఈ విషయాలు తమకు తెలియదని, తెలిస్తే తాము ఏనుగులపై ఎందుకు రైడ్ చేస్తామని చెప్తున్నారు. అయితే తెలిసి చేసినా, తెలియక చేసినా తప్పు తప్పే అని, చట్టం నుంచి ఎవరూ తప్పించుకోలేరని గవర్నమెంట్ అధికారులు అంటున్నారు. మరి చివరకు ఏం జరుగుతుందో చూడాలి.