For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- News ఐరాస భద్రతామండలిలో భారత్ కు శాశ్వత హోదా- ఎలాన్ మస్క్ డిమాండ్ కు బైడెన్ ఓకే..!
- Finance Gold Price: శుభవార్త.. ఆకాశం నుంచి విరిగిపడ్డ బంగారం ధర.. షాపింగ్ షురూ చేసేయండి..
- Sports లేడీ ఫ్యాన్ అందాన్ని చూసి కంట్రోల్ తప్పిన గిల్ Video
- Technology షియోమీ ప్రత్యేక ఈవెంట్.. బడ్స్ 5A, ప్యాడ్ SE సహా కీలక ఉత్పత్తుల విడుదల.. పూర్తి వివరాలు..!
- Automobiles రూ. 150 కే విమాన టికెట్.. ట్రైన్ జర్నీ కంటే చాలా చీప్.. ఈ స్కీమ్ గురించి మీకు తెలుసా.??
- Lifestyle 56 ఏళ్లుగా ఎవరికీ కనిపించకుండా ఇంట్లోనే దాక్కున్న ఓ రహస్య వ్యక్తి... ఆడవాళ్లంటే వింత భయం..!
- Travel సిక్కింలోని యుమ్తంగ్ వ్యాలీ వేసవిలో సందర్శనకు ఉత్తమం..
ఆ హీరోయిన్ తో చేయద్దంటూ గౌతం మీనన్ కి వార్నింగ్
Tamil
oi-Surya Prakash Josyula
By Srikanya
|
ఏమి మాయ చేసావే చిత్రంతో తెలుగువారికి దగ్గరైన దర్శకుడు గౌతం మీనన్. ఆయనికి రీసెంట్ గా హిందూ పీపుల్ పార్టీ వారు వార్నింగ్ ఇచ్చారు. చెన్నైలో చోటు చేసుకున్న ఈ సంఘటనకు కారణం ఆయన తన తదుపరి చిత్రం కోసం బుక్ చేసుకున్న హీరోయిన్ దివ్య స్పందన. ఆమె గతంలో కళ్యాణ్ రామ్..అభిమన్యు చిత్రంలో హీరోయిన్ గా చేసింది. అలాగే గౌతమ్ మీనన్ చిత్రం సూర్య సన్నాఫ్ కృష్ణన్ లో కూడా హీరో సూర్య సరసన చేసింది. ఇంతకీ వారు వార్నింగ్ ఇచ్చింది ఏమిటంటే..వెంటనే ఆమెను చిత్రంలోంచి తొలిగించమని. దానకి కారణం మరేదో కాదు కావేరీ వివాదం. ఈ వివాదం చెలరేగినప్పుడు ఆమె కాస్త తొందరపడి తన స్వరాష్ట్రమైన కర్ణాటకను సపోర్టు చేస్తూ మాట్లాడింది. దాంతో తమిళ తంబీలకు ఆమెపై కోపం వచ్చింది. దాని ఫలితమే ఆమె తమ తమిళ సినిమాల్లో కనపడకూడదనేది. అదీ సంగతి.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Read more about: కళ్యాణ్ రామ్ నాగ చైతన్య గౌతమ్ మీనన్ ఏమి మాయ చేసావే కర్ణాటక kalyana ram nagachaitanya gowtham menon em maya chesave karnataka
Story first published: Sunday, November 7, 2010, 11:36 [IST]
Other articles published on Nov 7, 2010