twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    హిందువల మనోభావాలు దెబ్బతీసిందంటూ త్రిష పై కేసు

    By Srikanya
    |

    మన్మధబాణం చిత్రంలో నటించిన త్రిష,కమల్ హాసన్ , నిర్మాత ఉదయగిరి స్టాలిన్ లపై తమిళనాడుకు చెందిన ది హిందూ మున్నై పార్టీ వారు కోర్టులో కేసు వేసారు. ఈ చిత్రంలోని ఓ పాటలో వెంకటేశ్వర స్వామిని, వరలక్ష్మిని కామిడీ చేస్తూ వెటకారంగా పాట అల్లారని అది హిందువుల మనోభావాలు దెబ్బతీయటమేనని ఆ కంప్లైంట్ లో పేర్కొన్నారు. చెన్నై కోర్టు ఈ కేసుని యాక్సెప్టు చేసి నోటీసులు పంపింది. వారం రోజుల్లో ఈ విషయమై వివరణ ఇవ్వాలని కోర్టు కోరింది. ఇక ఈ విషయమై కమల్, త్రిష నోరు విప్పటానికి ఇష్టపడలేదు. ఈ విషయమై దర్శకుడు,నిర్మాత మాట్లాడటం భావ్యమని వారు చెప్పారు. ప్రస్తుతం త్రిష ...పవన్ కళ్యాణ్ సరసన లవ్ లీ అనే చిత్రంలో చేస్తోంది.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X