Don't Miss!
- News కవిత అరెస్ట్ పై ఇంతకాలానికి కేసీఆర్ స్పందన వెనుక బిగ్ రీజన్
- Lifestyle భార్యా భర్త గొడవపడ్డినా..బంధం బలంగా ముందుకు కొనసాగాలంటే ఇవి పాటించాలి..
- Technology Samsung నుంచి 'Music Frame' స్పీకర్ లు లాంచ్! ప్రత్యేకతలేంటి. ధర వివరాలు
- Sports భారత్.. టీ20 వరల్డ్ కప్ 2024 కొట్టాలంటే: లెజెండరీ ప్లేయర్ సలహా
- Finance Medicines News: కిరాణా కొట్టులో మందుల విక్రయం.. మోదీ సర్కార్ సంచలన నిర్ణయం..!!
- Travel ట్రైన్ జర్నీలో ఆరు రోజులపాటు సాగే తిరుపతి టు ఊటీ టూర్ ప్యాకేజీ..వివరాలివే..!
- Automobiles 25 దేశాల్లో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ రెంటల్స్ అండ్ టూర్స్ సర్వీస్.. RE ఫ్యాన్స్కు పండగే
తప్పుచేసా, అలాంటి పాత్రలు ఇక ఒప్పుకోను : అమలా పాల్
కెరీర్
ప్రారంభంలో
తమిళంలో
ఆమె
చేసిన
'సింధు
సమవెళి'లాంటి
పాత్రలో
ఇకపై
కనిపించనని
అమలాపాల్
చెబుతోంది.
'సింధు
సమవెళి'లో
పోషించిన
పాత్ర
సంచలనం
సృష్టించింది.
తన
భర్త
తండ్రితో
వివాహేతర
సంబంధం
కొనసాగించే
మహిళగా
కనిపించింది.
ఈ
పాత్రపై
ప్రశంసలతో
పాటు
విమర్శలు
కూడా
వెల్లువెత్తాయి.
మహిళా
సంఘాలు
అమలాపాల్
తీరును
వ్యతిరేకించాయి.
అమలా పాల్ మాట్లాడుతూ.. కెరీర్ ప్రారంభం కావటంతో అనుభవరాహిత్యంతో అంగీకరించాను. ఆ పాత్ర పేరు తెచ్చిపెట్టినా అలా కనిపించినందుకు ఇప్పటికీ బాధపడుతున్నాను. ఇకపై ఆ తరహా పాత్రల్లో నటించనని తేల్చిచెప్పింది.
చిన్ననటిగా వచ్చి అగ్రస్థానానికి ఎదిగిన అమలాపాల్ ప్రస్తుతం 'ఇలయ తలబది' సరసన 'తలైవా'లో నటిస్తోంది. తెలుగులోనూ మరో రెండు పెద్ద ప్రాజెక్టులు సైన్ చేయబోతోందని వినికిడి. తెలుగులోనూ ఆమె మొదట్లో బెజవాడ వంటి చిత్రాల్లో చేసింది. అవి భాక్సాఫీస్ వద్ద ఫెయిల్యూర్ అయ్యాయి. అయితే రామ్ చరణ్ తో చేసిన నాయక్ ఆమెకు ఇక్కడ కమర్షియల్ బ్రేక్ ఇచ్చింది.